ఎంత కాలం పని చేశాం అనేది కాదు.. ప్రజామోదం ముఖ్యం

జమ్మికుంట: నేడు ఈటల రాజేందర్ బీజేపీ జమ్మికుంట మండల శిక్షణ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… నాయ‌కుడు ఎప్పుడూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఉండాల‌ని

Read more

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

బిక్కనూరు : నేడు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి కంచర్ల మల్లు పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ

Read more

నేడు హనుమాన్‌ జయంతి..కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

జగిత్యాల: నేడు హనుమాన్‌ జయంతి ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Read more

రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మారింది : మల్లారెడ్డి

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలను మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా

Read more

హెటిరో పార్థసారథి పై జగ్గారెడ్డి విమర్శలు

కరోనా సమయంలో నరహంతకుడి పాత్ర పోషించారన్న జగ్గారెడ్డి హైదరాబాద్: ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో అధినేత పార్థసారథిని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక

Read more

ఇకపై యూనివర్శిటీల్లో పోస్టులను భర్తీ చేసేందుకు కొట్లాడతాం : షర్మిల

1,869 ప్రొఫెసర్ పోస్టులను ఖాళీగా పెట్టారు హైదరాబాద్: వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని యూనివర్శిటీలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Read more

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఎం కెసిఆర్ ప్రగతి

Read more

అమిత్ షాతో సమావేశమైన కేఏ పాల్

రాష్ట్రాలు ఇలానే అప్పులు చేసుకుంటూ పోతే దేశం మరో శ్రీలంక అవుతుందన్న పాల్ న్యూఢిల్లీ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గతరాత్రి కేంద్ర హోం

Read more

నేడు పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నమంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ నేడు పట్టణ ప్రగతి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశానికి మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కమిషనర్లు, మున్సిపల్‌ శాఖ

Read more

యాసంగి వడ్లు కొంటామన్న మాటను కేసీఆర్ నిలుపుకోవాలి

ఇప్పటి వరకు 17 శాతం వడ్లు మాత్రమే కొన్నారని షర్మిల విమర్శ హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. యాసంగి

Read more

విద్యుత్ ఛార్జీల‌ పెంపుపై కేసీఆర్ కి బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ‌

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ కు బ‌హిరంగ లేఖని రాశారు. పెంచిన విద్యుత్ ఛార్జీల‌ను త‌క్ష‌ణం ఉప‌సంహ‌రించుకోవాల‌ని, ప్రభుత్వం రూ.

Read more