కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న నిర్వ‌హిస్తారు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ :కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సోమ‌వారం సీడ‌బ్ల్యూసీ స‌మావేశం అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న

Read more

నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ..ఏడుగురు ముఖ్యమంత్రుల డుమ్మా!

హాజరయ్యే ఉద్దేశ్యంలో లేని రాజస్థాన్, కేరళ ముఖ్యమంత్రులు న్యూఢిల్లీః నేడు ప్రధాని ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఏడుగురు ముఖ్యమంత్రులు దూరంగా ఉంటున్నారు. రాజస్థాన్

Read more

రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాని మోడీ

కోర్టుల్లో స్థానిక భాష‌ల‌కు ప్రాధాన్య‌మివ్వాలి.. ప్రదాన మోడీ పిలుపు న్యూఢిల్లీ: నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆయా

Read more

ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రుల‌తో ప్ర‌ధాని స‌మీక్షా

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ప్ర‌ధాని మోడీ ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రుల‌తో ఈరోజు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న

Read more

కరోనా పరిస్థితిపై సీఎంల‌తో ప్ర‌ధాని స‌మావేశం

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మావేశ‌మయ్యారు. ఈ

Read more

నేడు ముఖ్యమంత్రులతో మోడీ కీలక సమావేశం

మహమ్మారి కట్టడిపై సీఎంలతో సమీక్ష నిర్వహించనున్న మోడీ న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Read more

లాక్‌డౌన్‌పై ప్రణాళికలు వేసుకోవాలి!

మన ఆర్థిక వ్యవస్థ బాగుందన్న ప్రధాని న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పొడింగించేందుకు

Read more

లాక్‌ డౌన్‌ పొడిగించేందుకే సిఎంల ఆసక్తి

క్షేత్రస్థాయి పరిస్థితుల మదింపు తరువాతే తుది నిర్ణయం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి లాక్‌డౌన్‌పై వారిందరి అభిప్రాయాలనూ అడిగి

Read more

నేడు సిఎంలతో ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్‌

లాక్‌డౌన్‌.. తదుపరి చర్యలపై అందరు ముఖ్యమంత్రులనూ సలహా కోరనున్న మోడి న్యూఢిల్లీ: కరోనా నేపథ్యలో దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌2.0 మే 3తో

Read more