అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం..ఆ జడ్జిలకు ఆహ్వానం

2019లో అయోధ్య రామ జన్మభూమి కేసులో అంతిమ తీర్పు న్యూఢిల్లీః నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై

Read more

తెలంగాణ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ

హైదరాబాద్‌ః తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చిల్లకూరు సుమలతను కర్ణాటక, జస్టిస్ ముమ్మినేని సుధీర్ కు మార్ ను మద్రాస్ హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు

Read more

ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫార్సు చేసిన కొలీజియం

ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి న్యాయమూర్తుల బదిలీ అమరావతిః ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు రాబోతున్నారు. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు

Read more

సుప్రీంకోర్టులో కరోనా కలవరం..కోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు

న్యూఢిల్లీః సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. పలువురు లాయర్లు, న్యాయవాదులకు కరోనా సోకినట్లు నిర్ధారణ

Read more

ఏపీలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం

అమరావతిః ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు నూతన న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్

Read more

ఆందోళన చేపట్టిన ఏపి హైకోర్టు న్యాయవాదులు

దక్షిణాది న్యాయమూర్తులపై వివక్ష చూపుతున్నారని లాయర్ల నిరసన అమరావతిః ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు

Read more

న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపు.. బార్ కౌన్సిల్

న్యూఢిల్లీః బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జడ్జిల పదవీ విరమణ వయసుపై కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు, సుప్రీంకోర్టు

Read more

న్యాయమూర్తులపై దుష్ప్రచారం కొత్త ట్రెండ్‌గా మారింది : సీజేఐ ఎన్వీ రమణ

ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి..సీజేఐకోర్టులను కించపరచడానికి ప్రయత్నించవద్దని సలహా న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జీలను ప్రభుత్వాలు దూషించడం

Read more

తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురు, న్యాయాధికారుల నుంచి ఐదుగురి పేర్లను జడ్జిలుగా ప్రతిపాదించింది.

Read more

చీటికిమాటికి అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు

మీరేమీ చక్రవర్తులు కారు.. అలా పిలవటం వల్ల మీ గౌరవం పెరిగిపోదుమీకు నచ్చినట్లుగా ప్రభుత్వాలు నడవాలనుకోవద్దుకొన్ని హైకోర్టులకు ఇది అలవాటైపోయింది..సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : న్యాయమూర్తులు ‘చక్రవర్తుల్లా’ ప్రవర్తించడం,

Read more

హైకోర్లులో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణం

అమరావతి: ఏపి హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈరోజు నూతనంగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు

Read more