ఏపీలో 30మంది ఐఏఎస్ అధికారుల బ‌దిలీ

అమరావతి: ఏపీలో మ‌రో 30మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా జాహ్న‌వి..రాజ‌మ‌హేంద్ర‌వ‌రం క‌మిష‌న‌ర్ గా టీఎస్ చేత‌న్..విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ గా స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్..గుంటూరు క‌మిష‌న‌ర్ గా చేకూరి కీర్తి..పోల‌వ‌రం ప్రాజెక్ట్ పీఏగా ప్ర‌వీణ్ ఆదిత్య‌..రంప‌చోడ‌వ‌రం ఐటీడీఏ పీవోగా టి.నిశాంతి..క‌ర్నూలు క‌మిష‌న‌ర్ గా ఎ.భార్గ‌వ తేజ‌..మ‌హిళాభివృద్ధి డైరెక్ట‌ర్ గా ఎ.సిరి..ర‌వాణాశాఖ క‌మిష‌న‌ర్ గా కాట‌మ‌నేని భాస్క‌ర్..సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ గా వివేక్ యాద‌వ్..ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ గా వివేక్ యాద‌వ్ కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది ప్ర‌భుత్వం.మున్సిప‌ల్ శాఖ క‌మిష‌న‌ర్ గా ప్ర‌వీణ్ కుమార్..జీఏడీ కార్య‌ద‌ర్శిగా అరుణ్ కుమార్..ట్రైబ‌ల్ వెల్ఫేర్ డైరెక్ట‌ర్ గా గంధం చంద్రుడు..వ్య‌వ‌సాయ‌శాఖ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ గా చేవూరి హ‌రికిర‌ణ్..వైద్యారోగ్య‌శాక డైరెక్ట‌ర్ గా జె.నివాస్..రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కార్య‌ద‌ర్శిగా కె.ఆర్.బి.హెచ్.ఎన్.చ‌క్ర‌వ‌ర్తి..యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, ప‌ర్యాట‌క‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా జి.వాణీమోహ‌న్..దేవాదాయ‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్..పౌర‌స‌ర‌ఫ‌రాలశాఖ డైరెక్ట‌ర్ గా వీర‌పాండ్య‌న్ కు అద‌న‌పు బాధ్య‌త‌లు ఏపీ ప్రభుత్వం అప్ప‌గించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/