మరో రెండ్రోజుల్లో మిగిలిన అభ్యర్థుల ప్రకటన

అమరావతిః అసెంబ్లీ ఎన్నికల కోసం టిడిపి ఇప్పటివరకు 128 మంది అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించింది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది పేర్లను

Read more

అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారంః లోకేశ్

అమరావతిః మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని టిడిపి జాతీయ ప్రధాన

Read more

‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు

నేడు చిలకలూరిపేటలో ‘ప్రజాగళం’ పేరుతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తం గా సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Read more

రెండో జాబితా విడుదల చేసిన టిడిపి

అమరావతిః టిడిపి 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో

Read more

వైసీపీ గెలవకపోతే పథకాలు ఆపేస్తారు – ఎంపీ మిథున్ రెడ్డి

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఆపేస్తారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Read more

నేడు టీడీపీ , జనసేన రెండో జాబితా రిలీజ్..

అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన రెండో జాబితాను టీడీపీ , జనసేన పార్టీ లు ఈరోజు రిలీజ్ చేయబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు దాదాపు

Read more

సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారుః అచ్చెన్నాయుడు

అమరావతిః ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి

Read more

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

అమరావతిః ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టిడిపిలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు.

Read more

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందిః పవన్

అమరావతిః ప్రధాని నరేంద్ర మోడీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఏపీలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేనలు కలిసి పని చేస్తాయని జనసేనాని

Read more

చంద్రబాబు ఇంటి ముందు కేఏ పాల్ హల్ చల్

హైదరాబాద్‌ః కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి

Read more

సీట్లు కాదు గెలుపు ముఖ్యం – చంద్రబాబు

ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టిడిపి – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్నాయి. వైసీపీ పార్టీ ని ఎదుర్కోవాలంటే

Read more