లోక్‌సభ ఎన్నికలు.. 7 నుంచి రాష్ట్రాల పర్యటన

న్యూఢిల్లీః ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు షురూ చేసింది.

Read more