ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీః రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టం చేశారు.

Read more