రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు

ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ గురువారం విజయవాడలోని కానూరులో జరిగింది. ఈ సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరయ్యారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు,

Read more

రామోజీరావు విగ్రహం చేయిస్తున్న టీడీపీ ఎంపీ

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు (గతంలో ఈనాడు రిపోర్టర్) కోరికతో విగ్రహం తయారుచేస్తున్నట్లు కోనసీమ జిల్లా కొత్తపేటలోని

Read more

ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు..

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల

Read more

రామోజీరావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల స్పందన

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మరణ

Read more

రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీఎం పవన్ కళ్యాణ్ లు దిగ్బ్రాంతి

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (88) దివికేగారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో

Read more

రామోజీరావు మృతి పట్ల చంద్రబాబు స్పందన

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు

Read more

రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు

Read more

రామోజీరావు, శైలజా క్వాష్‌ పిటిషన్‌.. విచారణ వాయిదా

మార్గదర్శిలో వాటాలను ఫోర్జరీతో బదిలీ చేసుకున్నట్టు యూరిరెడ్డి ఆరోపణలు అమరావతిః మార్గదర్శిలో వాటాలకు సంబంధించిన వివాదంలో సీఐడీ దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలంటూ ఈనాడు సంస్థల అధినేత

Read more

ఈనాడు రామోజీరావు ఫై కేసు నమోదు

ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఫై CID కేసు నమోదు చేసింది. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు

Read more

జగన్ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోందిః : నారా లోకేశ్

అమరావతిః రామోజీరావుపై సిఎం జగన్ పగబట్టారంటూ టిడిపి యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తీసుకొచ్చే మీడియా సంస్థలపై పగబట్టడం ప్రజాస్వామ్యానికే

Read more

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడుః అంబటి ఎద్దేవా

పోలవరం వైఎస్ కలల ప్రాజెక్ట్.. చంద్రబాబు తన బ్రెయిన్ చైల్డ్ అంటున్నారని ఆగ్రహం అమరావతిః ఎన్టీఆర్ కంటే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్ప నటుడని

Read more