రామోజీరావు, శైలజా క్వాష్‌ పిటిషన్‌.. విచారణ వాయిదా

మార్గదర్శిలో వాటాలను ఫోర్జరీతో బదిలీ చేసుకున్నట్టు యూరిరెడ్డి ఆరోపణలు అమరావతిః మార్గదర్శిలో వాటాలకు సంబంధించిన వివాదంలో సీఐడీ దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలంటూ ఈనాడు సంస్థల అధినేత

Read more

ఈనాడు రామోజీరావు ఫై కేసు నమోదు

ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఫై CID కేసు నమోదు చేసింది. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు

Read more

జగన్ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోందిః : నారా లోకేశ్

అమరావతిః రామోజీరావుపై సిఎం జగన్ పగబట్టారంటూ టిడిపి యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తీసుకొచ్చే మీడియా సంస్థలపై పగబట్టడం ప్రజాస్వామ్యానికే

Read more

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడుః అంబటి ఎద్దేవా

పోలవరం వైఎస్ కలల ప్రాజెక్ట్.. చంద్రబాబు తన బ్రెయిన్ చైల్డ్ అంటున్నారని ఆగ్రహం అమరావతిః ఎన్టీఆర్ కంటే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్ప నటుడని

Read more

మార్గదర్శి కేసు..రామోజీరావు కోడలును విచారిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు

జూబ్లీహిల్స్ లోని నివాసంలో కొనసాగుతున్న విచారణ హైదరాబాద్‌ః మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయనే అభియోగాలతో ఏపీ సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

Read more

విచారణ పేరుతో రామోజీరావును వేధిస్తున్నారు – జనసేన నేత నాగబాబు

రామోజీరావు … ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఈనాడు గ్రూప్ కి చైర్మెన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని అలాంటి వ్యక్తి ఇటీవల మార్గదర్శి చిట్

Read more

75వ స్వాతంత్ర్య దినోత్సవానికి 259 మందితో జాతీయ కమిటీ

సభ్యులుగా కేసీఆర్, జగన్, చంద్రబాబు, రామోజీరావులకు చోటు న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే 75వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో ఏర్పాటైన జాతీయ కమిటీలో

Read more

రామోజీరావుకు చంద్రబాబు శుభాకాంక్షలు

నేడు పుట్టినరోజును జరుపుకుంటున్న రామోజీరావు అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి,

Read more

రామోజీరావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు… కెటిఆర్‌

కరోనా పై పోరుకు మద్దతుగా నిలిచారు హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా పై పోరాటం చేసేందుకు ఈనాడు సంస్థల అధినేత రామోజిరావుకు విరాళం ప్రకటించిన విషయం

Read more

భారీ విరాళం ప్రకటించిన రామోజీరావు

రెండు తెలుగు రాష్ట్రాలకు 10 కోట్ల చొప్పున విరాళం హైదరాబాద్‌: కరోనా పై పోరుకు ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ

Read more