‘భారత్‌కు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలి’: మాల్దీవులపై విపక్షం ఒత్తిడి

భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమై విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని

Read more

అవినీతి, రాజకీయాలను దేశం నుంచి పారదోలేందుకు క్విట్ ఇండియా అనాల్సి వస్తోందిః ప్రధాని మోడీ

యూపీఏ హయాంలో ఘనకార్యాలు చేశారంటూ విమర్శలు రాజస్థాన్: నేషనల్ డెవలప్ మెంట్ ఇంక్లుజివ్ అలయన్స్ (I.N.D.I.A) పేరిట తమకు వ్యతిరేకంగా కూటమి కట్టిన విపక్షాలపై ప్రధాని నరేంద్ర

Read more

ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీః ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల కమిషన్‌ సభ్యులను నియమించడానికి ప్రధానితో

Read more

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకంటే మెరుగైన వ్యక్తులు ఉన్నారు

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన మహాత్మాగాంధీ మనవడు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి దొరక్క విపక్షాలు తలపట్టుకుంటున్నాయి. తాము ఎన్నికల్లో పోటీ చేయలేమని ఇప్పటికే

Read more

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడంపై శరద్ పవార్ క్లారిటీ

రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనన్న పవార్ న్యూఢిల్లీ: దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు

Read more

రాహుల్ గాంధీ నేతృత్వంలో విప‌క్ష నేత‌ల భేటీ

విప‌క్షాలు ఐక్యంగా ఉండాల‌న్న రాహుల్ న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విప‌క్ష నేత‌లు స‌మావేశమ‌య్యారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ విప‌క్ష నేత‌లు దీనికి హాజ‌ర‌య్యారు.

Read more

పెగాసస్ అంశాన్ని ఎందుకు చర్చించారు

దేశ ప్రజల ఫోన్లలో కేంద్రం ఆయుధం పెట్టింది: రాహుల్​ గాంధీ న్యూడిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెగాసస్ అంశం మీద ప్రధాని నరేంద్ర మోడి

Read more

ఒలింపిక్స్ మస్కట్‌, చిహ్నాల విడుదల

పోటీల నిర్వహణపై ప్రజల్లో వ్యతిరేకత ఒలింపిక్స్ పోటీల మస్కట్‌, చిహ్నాలను టోక్యోలో నిర్వహణ కమిటీ విడుదల . చేసింది. ఇదిలావుండగా ,కరోనా కేసుల నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వహణపై

Read more

అలాంటి వాళ్ళతో ఒరిగేదేమీ లేదు

వరంగల్‌: నల్గొండ – వరంగల్ -ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నేడు మరిపెడ లో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, పట్టభద్రుల తో నిర్వహించిన సమావేశంలో

Read more

విపక్షాల వాకౌట్‌..రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమైంది. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రసంగించిన తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే అదే

Read more