ఆక్సీజన్ అందక నలుగురి మృతి

మృతుల్లో ముగ్గురు కరోనా వైరస్‌ బాధితులు నిజమాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఆక్సీజన్ అందక నలుగురు రోగులు మరణించారు. వీరిలో ముగ్గురు కరోనా పేషెంట్లు

Read more

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు

నిజామాబాద్‌: శ్రీరాంసార్‌ ప్రాజెక్టులోని వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరినారుమల్లు సిద్ధం చేసుకుంటున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 1091 అడుగుల పూర్తి స్థాయి

Read more

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు

నిజామాబాద్‌: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1071 అడుగుల నీరు

Read more

నిజామాబాద్‌కు తొలి శ్రామిక్‌ రైలు

మహారాష్ట్ర నుండి 1,725 మంది వలస కార్మికులు హైదరాబాద్‌: లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ స్పెషల్

Read more

నిజామాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినం

ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనలకు గురిచేస్తుంది. దీంతో అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా

Read more

”ఇంట్లో మగరాయుళ్లు ఆగం ఆగం అయితుండ్రు”..

రోజుకు 4 గంటలు మద్యం దుకాణాలు తెరిపించండి. సోషల్ మీడియాలో మహిళలు వీడియో పోస్ట్‌ Nizamabad: ఓవైపు కరోనా వ్యాప్తి ప్రభావంతో తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి

Read more

శాసన మండలికి నామినేషన్ వేసిన కవిత

నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా..తుప్రాన్‌ వద్ద ప్రమాదం ధ్వంసమైన జీవన్‌రెడ్డి కారు హైదరాబాద్‌: కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

Read more

నేడు శాసన మండలికి కవిత నామినేషన్‌

కవిత పేరును నేడు అధికారికంగా ప్రకటించనున్న సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ఖరారు చేశారు. ఈమేరకు

Read more

నిజామాబాద్‌లో దారుణం.. వివాహిత హత్య

చిత్రవధ చేసి, పసుపు, కారం చల్లిన దోపిడీ దొంగలు నిజామాబాద్‌: జిల్లాలోని ఇందూరులో దారుణం జరిగింది. ఆర్యనగర్‌లో పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఓ వివాహితను

Read more

అడ్డుగా ఉందని నాన్నమ్మను చంపిన మనవడు

నిజామాబాద్‌: తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. వృద్ధురాలైన నాన్నమ్మను ఓ మనవడు కిరాతకంగా హతమార్చిన సంఘటన భీంగల్‌ మడలం మెండోరా గ్రామంలో జరిగింది.

Read more

ఇంటి ఓనరును హత్య చేసిన కిరాయిదారు

టీవీ సౌండ్‌ ఎక్కువ పెట్టాడని హత్య ఆర్మూర్‌: టీవీ సౌండ్‌ విషయంలో ఓ వ్యక్తి చేసిన దాడిలో సాత్‌పుతే గిర్మాజీ రాజేందర్‌(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన

Read more