రెండోసారి శాసనమండలి చైర్మ‌న్ ప‌ద‌వి చేప‌ట్టిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మండ‌లి చైర్మ‌న్‌గా సుఖేంద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

Read more

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి… గవర్నర్ ఆమోదం

గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి చాన్స్ ఇచ్చిన కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్

Read more

నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం

హైదరాబాద్ : ఎమ్మెల్యేల కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం ప్రొటెమ్‌ చైర్మన్‌ భూపాల్‌రెడ్డి

Read more

ప్రారంభమైన ఏపి శాసనమండలి సమావేశాలు

భారత్-చైనా సరిహద్దులో మృతి చెందిన జవాన్లకు సంతాపం అమరావత: రెండో రోజు ఏపి శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు

Read more

శాసన మండలికి నామినేషన్ వేసిన కవిత

నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా..తుప్రాన్‌ వద్ద ప్రమాదం ధ్వంసమైన జీవన్‌రెడ్డి కారు హైదరాబాద్‌: కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

Read more

విద్యారంగం కేటాయింపులపై మంత్రి ఈటల

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగానికి కావాల్సిన నిధులను బడ్జెట్‌లో కేటాయింపులు చేసిందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొత్తగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో 7 లక్షల ఉద్యోగాలు

Read more

రెండు సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటు

ఏపి శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ అమరావతి: ఏపి శాసనమండలి రెండు సెలెక్ట్‌ కమిటీలను నియమించింది. సిఆర్‌డిఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి మండలి చైర్మన్‌

Read more

ఏపి శాసనమండలి రద్దు అర్థరహితం

తెలంగాణ ఎంపి కే.కేశవరావు హైదరాబాద్‌: ఏపి శాసనమండలి రద్దు నిర్ణయంపై తెలంగాణ ఎంపి, టిఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే. కేశవరావు తాజాగా స్పందించారు. అయితే ఈ విషయంపై

Read more

ఇందుకు కాదు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది

శాసనమండలి రద్దు నిర్ణయంపై ఎంపి కేశినేని ట్వీట్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు నిర్ణయంపై పలువురు టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మండలిని రద్దు చేస్తానని సిఎం

Read more

రాజకీయ పార్టీలకు మండలి చైర్మన్‌ షరీఫ్‌ లేఖ

అమ‌రావ‌తి: రాజకీయ పార్టీలకు ఏపి శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ లేఖ రాశారు. సెలెక్ట్‌ కమిటీకి పేర్లు ఇవ్వాలని ఛైర్మన్‌ లేఖలో పేర్కొన్నారు. 9 మందితో సెలెక్ట్‌

Read more

మండలి చైర్మన్‌ షరీఫ్‌కు పాలాభిషేకం

రాజధానిలో 37వ రోజుకు చేరిన నిరసనలు అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా గ్రామాల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 37వ రోజుకు చేరుకున్నాయి. మండలిలో వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్

Read more