రెండోసారి శాసనమండలి చైర్మన్ పదవి చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మన్గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్గా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read more