నాలుగోరోజు ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: వరుసగా నాలుగో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు.

Read more

రేపటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 23 వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Read more

జులై మూడో వారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

హైదరాబాద్‌ః పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Read more