అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన భట్టి విక్రమర్క

హైదరాబాద్‌ : తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25

Read more

రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ

Read more

రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నిరుద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చింది.

Read more

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..విద్యుత్‌ రంగ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల

తెలంగాణ విద్యుత్‌ శాఖలో మొత్తం అప్పు 81,516 కోట్లు..భట్టి హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆరో రోజైన నేడు శాసనభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ

Read more

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన సిఎం రేవంత్‌ రెడ్డి

మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్

Read more

కొత్త ప్ర‌భుత్వం ప్ర‌యాణం ప్ర‌జాసేవ‌కు అంకితం కావాల‌ని కోరుకుంటున్నానుః గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

అణచివేత, ప్రజాస్వామ్య పోకడలను ప్రజలు సహించబోరన్న గవర్నర్ హైద‌రాబాద్ : ఈరోజు ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ అసెంబ్లీలో ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆమె

Read more

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగం

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు మూడో రోజు ప్రారంభమ‌య్యాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్ని తెలుగులో ప్రారంభించారు.

Read more

బిఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కెసిఆర్ ఎన్నిక

హైదరాబాద్‌ః భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ

Read more

బీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్‌ వ్యాఖ్యలపై దుమారం

జనాభా నియంత్రణపై స్పీచ్.. వల్గర్ అంటూ మండిపడుతున్న ప్రతిపక్షాలు.. న్యూఢిల్లీః బీహార్ అసెంబ్లీలో దుమారం రేగింది. నిండు సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వల్గర్ గా

Read more

ఈ నెల21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 20న సీఎం అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినేట్

Read more

ప్రశ్నోత్తరాలలో ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడంలేదుః భట్టి విమర్శలు

సభలో అప్పటికప్పుడు ఎజెండా పెడితే ఎలా అని మండిపాటు హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో కూడా ప్రతిపక్షాలకు సమాచారం లేదని సీఎల్పీ నేత

Read more