2024 లోక్ సభ ఎన్నికలలో ఒంటరిగానే పోటీః మమతా

ఏ పార్టీతోను పొత్తు ఉండదని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని వ్యాఖ్య కోల్‌కతాః రానున్న ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో జట్టు కట్టాలని పలు ప్రాంతీయ పార్టీలు

Read more

తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్విట్టిర్‌ ఖాతా హ్యాక్‌..మారిన ప్రొఫైల్ నేమ్‌, ఫొటో

కోల్‌కతాః పశ్చిమబెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. పార్టీ అకౌంట్‌ పేరుతోపాటు, లోగోను మార్చేశారు. టీఎంసీ ప్లేస్‌లో యుగా ల్యాబ్స్‌

Read more

సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనుక మోడీ హస్తం లేదు: మమతా బెనర్జీ

కోల్‌కతాః కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడే బంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ప్రధాని కార్యాలయానికి రిపోర్ట్ చేయడం లేదని… అమిత్ షా

Read more

నందిగ్రామ్ సహకార సంఘాల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరోసారి భారీ షాక్ తగిలింది. నందిగ్రామ్ సహకార సంఘాల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసి

Read more

తానేమీ బీజేపీకి బానిసను కాదంటూ కేంద్రం ఫై మమతా ఫైర్..

పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..మరోసారి కేంద్రం ఫై నిప్పులు చెరిగారు. తానేమీ బీజేపీకి బానిసను కాదని , ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మోడీ గద్దె దించుతామని

Read more

నా ఆస్తులపై విచారణ జరిపించాలని చీఫ్ సెక్రటరీని కోరిన మమతా

ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్నానని ఆరోపణల ఫై మమతా స్పందించింది. తన ఆస్తులపై విచారణ జరిపించడండి అంటూ చీఫ్ సెక్రటరీని మమతా ఆదేశించారు. మమత, ఆమె కుటుంబ సభ్యుల

Read more

కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌మ‌తా బెన‌ర్జీ నిప్పులు

కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌మ‌తా బెన‌ర్జీ నిప్పులు చెరిగారు.రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌పై క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌తో కేంద్ర ద‌ర్యాప్తు ఏజెన్సీల‌ను ప్ర‌యోగించి దాడులు చేయిస్తోంద‌ని మమతా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రారంభ‌మైన విప‌క్షాల స‌మావేశం

రెండు గంట‌ల పాటు జ‌ర‌గ‌నున్న భేటీప‌వార్ కాదంటే… గోపాలకృష్ణ గాంధీని బ‌రిలో దింపే అవ‌కాశం న్యూఢిల్లీ: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల త‌ర‌ఫున ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిలిపే దిశ‌గా

Read more

మ‌మ‌తాబెన‌ర్జీ స‌మావేశానికి ఆహ్వానించినా వెళ్లం

తనకు ఆహ్వానం అందలేదన్న ఒవైసీతమ పార్టీ గురించి టీఎంసీ దారుణంగా మాట్లాడిందని వ్యాఖ్య హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

Read more

ఎవరికి మద్దతు ఇవ్వాలనేది జగన్ నిర్ణయిస్తారు: విజయసాయిరెడ్డి

ప్రతిపక్షం తమ అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనేది తెలియదు అమరావతి: భారత రాష్ట్రపతి ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Read more

దేశ పరిస్థితి బాగోలేదు అంత కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చిన మమతాబెనర్జీ

బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మరోసారి బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఎంత మాత్రం బాగా లేదని, ఒంటరి రాజకీయాలే ఇందుకు కారణమని

Read more