ఫామ్ హౌస్ కు ప్రయోజనాల కోసమే కెసిఆర్‌ ఇలాంటి పనులు చేశారుః కోదండరాం

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కెసిఆర్ డిజైన్లను మార్చారని విమర్శించారు. తరచూ

Read more

చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కెటిఆర్‌

హైదరాబాద్‌ః మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 150-200 మంది బిఆర్‌ఎస్‌ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు

Read more

బిఆర్ఎస్ తప్పులు అంగీకరించి సలహాలు ఇవ్వాలి… ఎదురుదాడి చేయొద్దుః సీఎం రేవంత్

హైదరాబాద్‌ః నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి గత బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Read more

అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ః రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్‌ నివేదికను

Read more

29న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు

హైదరాబాద్‌: ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న మంత్రులు.. మేడిగడ్డ బ్యారేజీ

Read more

ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారుః రఘునందనరావు

హైదరాబాద్‌ః కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన రావు ఆరోపించారు. మంగళవారం ఆయన హైదరాబాదులోని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మీడియాతో

Read more

కేంద్రానికి వైస్ షర్మిల లేఖ..

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు.. అందులో జరిగిన అవినీతి గురించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి వైస్ షర్మిల లేఖ రాసారు. రాష్ట్రం మొత్తం ఈ

Read more

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందిః కిషన్ రెడ్డి

లక్ష్మణ్, ఈటల, రఘునందనరావు తదితర బిజెపి నేతలతో కలిసి పరిశీలించిన కిషన్ రెడ్డి హైదరాబాద్‌ః గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడవద్దనే

Read more

తెలంగాణలో దోపిడీ చూసేందుకే వచ్చాః రాహుల్‌గాంధీ

హైదరాబాద్‌ః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కొద్దిసేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భూపాలపల్లి

Read more

ఈరోజు ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఈరోజు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ధర్నా చేప్పట్టబోతోంది. ధర్నా అనంతరం

Read more

నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్​ వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు ఈరోజు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ఎన్ ఫోర్స్

Read more