మాజీ సిఎం లాలూ ప్రసాద్, ఆయన భార్యకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారంటూ సీబీఐ కేసు పాట్నాః భారత రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఐఆర్సీటీసీ కుంభకోణం ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ

Read more

మరోసారి సిసోడియాకు సీబీఐ సమన్లు

రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి

Read more

నూపుర్ శ‌ర్మ‌కు స‌మ‌న్లు జారీ : కోల్ క‌తా పోలీసులు

న్యూఢిల్లీ: మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బహిష్కృత బీజేపీ నేత నూపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20న హాజరుకావాలని

Read more

31లోగా జ‌గ‌న్‌కు స‌మ‌న్లు అందించాలి: కోర్టు ఆదేశం

హుజూర్ న‌గ‌ర్‌లో కోడ్ ఉల్లంఘించార‌ని జ‌గ‌న్‌పై కేసు హైదరాబాద్ : సీఎం జగన్ పై న‌మోదైన ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కేసుపై ఈరోజు నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల

Read more

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు నాంపల్లి కోర్టు స‌మ‌న్లు

హైదరాబాద్ : సీఎం జగన్ కు హైద‌రాబాద్‌, నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు స‌మ‌న్లు పంపింది. విచార‌ణ నిమిత్తం ఈ నెల 28న న్యాయ‌స్థానం ముందు హాజ‌రు

Read more

చీటికిమాటికి అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు

మీరేమీ చక్రవర్తులు కారు.. అలా పిలవటం వల్ల మీ గౌరవం పెరిగిపోదుమీకు నచ్చినట్లుగా ప్రభుత్వాలు నడవాలనుకోవద్దుకొన్ని హైకోర్టులకు ఇది అలవాటైపోయింది..సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : న్యాయమూర్తులు ‘చక్రవర్తుల్లా’ ప్రవర్తించడం,

Read more

ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. బ్యాంక్ రుణాలను మళ్లించిన కేసులో నామా

Read more

ఈడీ కోర్టు షాక్!

11న విచార‌ణ‌కు హాజ‌రుకావాలని సమన్లు Hyderabad: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు

Read more

రజనీకాంత్ కు సమన్లు!

జనవరి 19న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశం Chennai: తూత్తుకుడి ఆందోళనల ఘటనకు సంబంధించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు మరోసారి సమన్లు జారీచేశారు. రెండేళ్ల కిందటి ఘటనలో,

Read more

ఇకపై వాట్సప్‌ ద్వారా కోర్టు నోటీసులు..సుప్రీంకోర్టు

ఇకపై సమన్లు నోటీసులను ఈమెయిల్, వాట్సాప్, ఫ్యాక్స్ చేయొచ్చన్న ధర్మాసనం న్యూఢిల్లీ: కరోనా వ్యాపి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని

Read more