ఆపరేషన్‌ కావేరీ..జెడ్డా నుంచి 231 మంది భారతీయ పౌరులతో బయల్దేరిన విమానం

జెడ్డాః సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్‌ కావేరీలో భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీ అరెబియాలోని జెడ్డా నుంచి ముంబయి బయల్దేరింది.

Read more

‘ఆపరేషన్‌ కావేరి’..సూడాన్‌ నుంచి మరో 231 మంది భారతీయులు

న్యూఢిల్లీః సుడాన్‌ దేశం నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ పేరుతో ఆ దేశంలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నది.

Read more

‘ఆపరేషన్‌ కావేరి’ ..సుడాన్‌ నుంచి సౌదీ చేరుకున్న మరో 135 మంది

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ తో సుడాన్‌ లో చిక్కుకున్నభార‌తీయులను స్వదేశానికి తరలిస్తోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా

Read more