ఆపరేషన్‌ కావేరీ..జెడ్డా నుంచి 231 మంది భారతీయ పౌరులతో బయల్దేరిన విమానం

జెడ్డాః సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్‌ కావేరీలో భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీ అరెబియాలోని జెడ్డా నుంచి ముంబయి బయల్దేరింది.

Read more