హైద‌రాబాద్‌లో మ‌ధ్యాహ్నం నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీఅత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబ‌రు 040-21111111 హైదరాబాద్ : హైద‌రాబాద్‌లో నిన్న రాత్రి భారీ వర్షం కురవ‌డంతో ప‌లు కాల‌నీలలో నీళ్లు

Read more

జీహెచ్ఎంసీలో కంటోన్మెంటును విలీనం..మీ అభిప్రాయాల‌ను చెప్పండి?

విలీనం చేయాల‌న్న వాద‌న‌ల‌తో నేను కూడా ఏకీభ‌విస్తున్నాను..కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాల‌న్న సూచ‌న‌ల‌పై తెలంగాణ

Read more

తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే:హైకోర్టు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హుస్సేన్‌ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై గతంలో ఇచ్చిన తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. తాము ఇచ్చిన ఆదేశాలు

Read more

విగ్రహాల నిమజ్జనం..హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌

నిమజ్జనంపై ఆంక్షలు ఎత్తివేయండి..జీహెచ్‌ఎంసీ హైదరాబాద్: గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసింది. వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని

Read more

పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదట : ఇందిరాపార్క్ వద్ద బ్యానర్..

ప్రజలనుంచి తీవ్ర ఆగ్రహావేశాలు: బ్యానర్ ను వెంటనే తొలగించిన జీహెచ్ఎంసీ Hyderabad: ట్యాంక్ బండ్ సమీపంలోఇందిరా పార్క్ నిత్యం సందర్శకులతో నిండిపోతూ ఉంటుందనే విషయం తెలిసిందే. పార్క్

Read more

18 ఏళ్లు దాటినా వారికీ టీకా..జీహెచ్ఎంసీలో 100 సెంటర్లు

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 45 ఏళ్లకు పైబడిన వారికే కరోనా వ్యాక్సిన్ డోసులు

Read more

హైదరాబాద్‌లో నేటి నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకా

నగర వ్యాప్తంగా 100 వ్యాక్సిన్ కేంద్రాలుకొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకా హైదరాబాద్ : ఈరోజు నుండి హైదరాబాద్‌లో 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలని

Read more

తెలంగాణలో కొత్తగా 987 కేసులు నమోదు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 987 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ

Read more

జీహెచ్ఎంసీ పరిధిలో 1,507 కేసులు

వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ వెల్లడి Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 7,754

Read more

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మునిసిపల్ పోలింగ్

మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5మున్సిపాలిటీల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం

Read more

సిటీలో మేయర్ ఆకస్మిక పర్యటన

పారిశుద్ధ్యం తీరుపట్ల ఆగ్రహం Hyderabad: సిటీలో ఆదివారం జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన చేశారు. కొన్ని డివిజన్‌లలో తన ఆకస్మిక తనిఖీలో సిబ్బంది లోపాలను గమనించారు.

Read more