సాగర్లో కారు జోరు.. వికసించని కమలం!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. సాగర్లో అత్యంత ఉత్కంఠంగా జరిగిన ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది.
Read moreNational Daily Telugu Newspaper
Telangana Election News
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. సాగర్లో అత్యంత ఉత్కంఠంగా జరిగిన ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది.
Read moreమే 3వ తేదీన ఓట్ల లెక్కింపు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5మున్సిపాలిటీల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం
Read moreపోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ సాగుతున్నది. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉన్నారు. , 41 మంది అభ్యర్థులు బరిలో
Read moreఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేటెడ్ Hyderabad: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేటెడ్ అయ్యారు. హర్షవర్ధన్ రెడ్డి
Read moreతొలి రౌండ్లో 341 ఓట్ల ఆధిక్యం సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కొనసాగుతుండగా, తొలుత
Read moreదుబ్బాక: దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే
Read moreబరిలో 23 మంది అభ్యర్థులు దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం
Read moreనిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413
Read moreఓటేసిన శాసనసభ స్పీకర్ పోచారం నిజామాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలీంగ్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది.శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తన
Read moreమధ్యాహ్నం ఓట్ల లెక్కింపు హైదరాబాద్: తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. మూడు మినహా 906 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం
Read moreకరీంనగర్: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటి వరకూ 34 డివిజన్లలో విజయం
Read more