భారీ వర్షాలతో కుంగిన పురానాపూల్ బ్రిడ్జి

వరద నీటి తాకిడితో ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు హైదరాబాద్‌: నగరంలో కురిసిన భారీ వర్షాల ప్రభావం 400 ఏళ్ల పురాతన పురానాపూల్ బ్రిడ్జిపై పడింది. గత

Read more

ధరణి ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత

హైదరాబాద్‌: ధరణి ఆస్తుల నమోదుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి ఆస్తుల నమోదును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారులు వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటుండ‌టంతో

Read more

నేడు సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

Read more

మూసీకి పోటెత్తిన వరద

నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చర్యలు Suryapet: మూసీకి వరద పోటెత్తింది. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కసారిగా వరద ప్రవాహం విపరీతంగా పెరగడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

Read more

వరద ముంపు ప్రాంతాల్లో కృష్ణా కలెక్టర్‌ పర్యటన

బాధతులకు పునరావాస కేంద్రంలో సహాయక చర్యలు Vijayawada: కృష్ణానదికి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో బేరంపార్కు, ఇబ్రహీంపట్నం ఫెర్రి, పవిత్ర సంగమం, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో బుధవారం

Read more

‘కృష్ణానదీ పరివాహిక ప్రాంతంలోని వారికి పక్కాఇళ్లు’

కలెక్టర్లకు సిఎం జగన్‌ ఆదేశం Amaravati: ప్రకాశం బ్యారేజ్‌కు 7.50లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలున్న దృష్ట్యా ఆ మేరకు కృష్ణాజల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని

Read more

ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి

వర్షాలు, సహాయక చర్యలపై సిఎం జగన్‌ సమీక్ష అమరాతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపి తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం జగన్‌

Read more

ఇళ్ల నుంచి బయటకు రావద్దు!

జీహెచ్ ఎంసీ హెచ్చరికలు జారీ Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న అంతా ఎడతెరిపి లేకుండా

Read more

కట్ట తెగిన అప్పా చెరువు- వరద ఉధృతిలో ముగ్గురు మృతి

పది వాహనాలు గల్లంతు? Hyderabad: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరవాసులు బిక్కుబిక్కు మంటున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ వద్ద అప్ప చెరువు భారీ వర్షానికి తెగిపోవడంతో

Read more

ఉభయగోదావరి జిల్లాల్లో సిఎం ఏరియల్‌ సర్వే

ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సాయం అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సిఎం

Read more

అధికారులు అప్రమత్తం

మంత్రి కేటిఆర్ ఆదేశం Hyderabad: సిరిసిల్ల జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కల్వకుంట్ల తారక

Read more