ఏలూరులో ఫిబ్రవరి 3న ‘సిద్ధం’ సభ..

ఏలూరు జిల్లాలోని దెందులూరులో వచ్చే నెల 3న సీఎం జగన్ ‘సిద్ధం’ బహిరంగసభలో పాల్గొంటారని ఎంపీ మిదున్ రెడ్డి వెల్లడించారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించనున్న సమావేశ

Read more

30న ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏపీ అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచుతుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చిన జగన్..ఇక ఇప్పుడు వరుసగా బహిరంగ

Read more

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న వైస్సార్సీపీ నేతలు

ఏపీలో తాజాగా పవన్ కళ్యాణ్ రెండవ విడత వారాహి విజయయాత్రలో వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై అనుచిత

Read more

ఏపీలో ఆడవాళ్ల మిస్సింగ్ ఫై పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఏలూరు సభలో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఏపీలో ఆడవాళ్ల మిస్సింగ్ వెనుక గ్రామ వాలంటీర్ల సంబంధం ఉందని

Read more

జులై 09 నుండి వారాహి రెండో యాత్ర ప్రారంభం

జనసేన పార్టీ వారాహి యాత్ర రెండో షెడ్యూల్ ఎల్లుండి (జులై 09) నుండి ప్రారంభం కాబోతుంది. రీసెంట్ గా ఉభయ గోదావరి జిల్లాలో మొదటి విడుత యాత్ర

Read more

అమెరికాలో విషాదం : దుండగుల కాల్పుల్లో ఏపీ యువకుడు దుర్మరణం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఏపీకి చెందిన యువకుడు..దుండగుల కాల్పుల్లో మరణించాడు. ఏలూరు లోని అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్‌ ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా వెళ్ళాడు.

Read more

నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే ఓ కార్యక్రమంలో మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధులు విడుదల చేయనున్నారు.

Read more

చేపల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా..చేపల కోసం జనాలు పరుగులు

అసలే ధరలు మండిపోతున్నాయి. ఏం కొనాలన్నా..ఏం తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సినవి ఫ్రీగా వస్తున్నాయంటే ఉరుకుంటామా..అందులోనూ ఎంతోఇష్టంగా తినే చేపలు దొరికితే

Read more

రెండో రోజు వరద ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటన

అమరావతిః వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కోయూగూరు గ్రామంలో పర్యటించిన ఆయన

Read more

బ్రేకింగ్ : గోపాలపురం వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఫై సొంత పార్టీ కార్యకర్తలు దాడి ..

ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై సొంత పార్టీ కార్య కర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తలారి

Read more

ఏలూరు పోరస్‌ కంపెనీ తాత్కాలికంగా మూసివేత

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 6 గురు మృతి

Read more