భారీ భూకంపం..ఈ విషాదకర సమయంలో నేపాల్ కు అండగా ఉంటాంః ప్రధాని మోడీ

ఎంతో ఆవేదన కలుగుతోందన్న మోడీ న్యూఢిల్లీః హిమాలయ దేశం నేపాల్ ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కనీసం 128

Read more

నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మందికి పైగా మృతి

కూలిన భవనాలు, శిథిలాల కింద చిక్కి 60 మంది మృతి కాఠ్‌మాండూః నేపాల్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున

Read more

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం 4.0 తీవ్రత‌తో భూకంపం

న్యూఢిల్లీః ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌ లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 9:11 గంటల ప్రాంతంలో

Read more

ఉత్తరకాశీలో 3.2 తీవ్రత భూకంపం

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. ఈరోజు తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌

Read more

మొరాకోలో భారీ భూకంపం…296 మంది మృతి

మరాకేష్ కు నైరుతి దిశగా 71 కి.మీ దూరంలో భూకంప కేంద్రం రబాత్‌ః ఆఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా 296

Read more

5.9 తీవ్రతతో అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ః సుందరమైన అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది.

Read more

అలస్కాలో భారీ భూకంపం..

అమెరికాలోని అలాస్కా లో శనివారం రాత్రి ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది.

Read more

జమ్ముకశ్మీర్‌లో 4.9 తీవ్రతతో భూకంపం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ

Read more

మణిపూర్‌లో 3.3 తీవ్రత స్వల్ప భూకంపం

ఇంఫాల్‌: మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని

Read more

జమ్ముకశ్మీర్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

కార్గిల్‌: జమ్ముకశ్మీర్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా

Read more

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

మహారాష్ట్రలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేసాయి. పాల్ఘర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 5:15 అలాగే 5:28 సమయంలో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు

Read more