ఈ నెల 16 నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనం

ఈ నెల 15న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయంరోజుకు 30 వేల మంది భక్తులకు అనుమతికరోనా నెగెటివ్ వస్తేనే అనుమతికొవిడ్ టీకాలు రెండు డోసులు తీసుకుని ఉండాలన్న దేవస్థానం

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

ఛాట్‌ పూజలు ముగించి ఆటోలో తిరుగు పయనమైన భక్తులు భువనేశ్వర్‌: అసోంలోని కరీంగంజ్ జిల్లా బైఠఖల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బైతఖల్‌ వద్ద

Read more

శబరిమల భక్తులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

కేరళ : కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని శబరిమలలోని అయ్యప్ప కొండను సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ

Read more

సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికే సర్వదర్శనం టోకెన్లుఇకపై రోజుకు 8 వేల టికెట్లు జారీ చేయాలని నిర్ణయం తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు

Read more

16 నుంచి భక్తులకు పూరీ జగన్నాథుడి దర్శనం

భువనేశ్వర్‌ : ఈ నెల 16 నుంచి ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో భక్తులకు అనుమతివ్వనున్నారు. వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో

Read more

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.89 కోట్లు

తిరుమల : కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా తిరుమల పరిసరాలు మళ్లీ

Read more

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం

ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులకు అనుమతి కేరళ : క‌రోనా రెండో దశ విజృంభణ తర్వాత తొలిసారిగా శ‌బ‌రిమ‌ల‌ అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ

Read more

భక్తుల రద్దీ సాధారణం

శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం 53,033 మంది భక్తులు స్వామివారిని

Read more

ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

తితిదే నిర్ణయం Tirumala: శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు అనుమతించనుంది. ఏడాది కాలానికి సంబంధించి

Read more

ప్రసాదం పంపిణీ..70 మందికి తీవ్ర అస్వ‌స్థ‌త

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో ఘటన జైపూర్ : మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినంన రాజ‌స్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో విషాదం నెల‌కొంది. ఓ ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిన్న వారిలో 70 మంది

Read more

శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

గత అర్ధరాత్రి నుంచే ఆలయాల్లో ప్రారంభమైన వేడుకలు హైదరాబాద్: మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెలతెలవారుతుండగానే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో

Read more