సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు లేఖ రాసిన రిటైర్డ్ జ‌డ్జీలు

న్యూఢిల్లీ: సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు సుప్రీంకోర్టు, హైకోర్టుల‌కు చెందిన 21 మంది రిటైర్డ్ జ‌డ్జీలు ఈరోజు లేఖ రాశారు. కొన్ని వ‌ర్గాలు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వ‌త్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు ఆరోపించారు.

Read more

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణ స్వీకారం

కార్యక్రమానికి హాజరైన సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతిః ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం

Read more

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం

హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతిః ఏపి హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. జస్టిస్ ధీరజ్

Read more

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై

Read more

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ

హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఉజ్జ‌ల్ భూయాన్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బ‌దిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం

Read more

ట్రాఫిక్ హోంగార్డును స‌త్క‌రించిన హైకోర్టు చీఫ్ జ‌స్టిస్

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌ను సత్కరించారు. చీఫ్ జ‌స్టిస్ త‌న వాహ‌నాన్ని ఆపి.. ఆ హోంగార్డుకు పుష్ప‌గుచ్ఛం అందించారు.

Read more

ఏపీలో కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

అమరావతి : ఏపీ హైకోర్టులో జడ్జిలుగా నియమితులైన తర్లాడ రాజశేఖరరావు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన

Read more

నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు జడ్జిలు ప్రమాణం

కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించనున్న హైకోర్టు సీజే అమరావతి: ఏపీ హైకోర్టులో జడ్జిలుగా నేడు ఏడుగురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులో ఈ ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకార

Read more

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

విజయవాడ: ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ ప్రమాణ

Read more

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియామకం

ఈనెల 24న బాధ్యతల స్వీకారం New Delhi: భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియామకం అయ్యారు. నూత‌న సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ

Read more