సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు లేఖ రాసిన రిటైర్డ్ జ‌డ్జీలు

న్యూఢిల్లీ: సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు సుప్రీంకోర్టు, హైకోర్టుల‌కు చెందిన 21 మంది రిటైర్డ్ జ‌డ్జీలు ఈరోజు లేఖ రాశారు. కొన్ని వ‌ర్గాలు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వ‌త్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు ఆరోపించారు.

Read more