సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు లేఖ రాసిన రిటైర్డ్ జ‌డ్జీలు

న్యూఢిల్లీ: సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు సుప్రీంకోర్టు, హైకోర్టుల‌కు చెందిన 21 మంది రిటైర్డ్ జ‌డ్జీలు ఈరోజు లేఖ రాశారు. కొన్ని వ‌ర్గాలు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వ‌త్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు ఆరోపించారు.

Read more

ద్వారకాదీశుడి ఆలయంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రత్యేక పూజలు

ద్వారక: ఈరోజు ఉదయం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గుజరాత్‌ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్‌ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి

Read more

గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరుః న్యాయవాదిపై సేజేఐ ఆగ్రహం

వాదనల సందర్భంగా గట్టిగా మాట్లాడిన న్యాయవాది న్యూఢిల్లీః సుప్రీంకోర్టులో నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తనకు ఇబ్బంది కలిగించిన ఓ న్యాయవాదిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Read more

సుప్రీంకోర్టు లో కేసులు వాయిదా ప‌డుతున్న తీరుపై సీజేఐ ఆగ్రహం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు లో కేసులు వాయిదా ప‌డుతున్న తీరుపై సీజేఐ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌లో 3688 కేసులు వాయిదాప‌డిన‌ట్లు సీజే డీవై చంద్ర‌చూడ్ తెలిపారు.

Read more