కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూటి ప్రశ్న

కేంద్ర ప్రభుత్వం ఫై గత కొద్దీ నెలలుగా తెరాస విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర సర్కార్ తప్పులను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా

Read more

వరి కొనుగోలు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు

వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఫై తెరాస సర్కార్ వరి యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఢిల్లీ లో భారీ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో

Read more

‘మీకేం పని లేదా.. ఎందుకు ఢిల్లీ వస్తున్నారు..? ‘ అంటూ తెరాస ఎంపీలను అవమానిస్తున్న కేంద్ర మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలో వరి యుద్ధం నడుస్తుంది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోలనలు చేపట్టారు. గత

Read more

మోడీ ఇంటి దగ్గర ధర్నా కు పిలుపునిచ్చిన కేటీఆర్

వరి కొనుగోలు విషయంలో తెరాస సర్కార్..కేంద్రం తో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మండలస్థాయి నిరసనలు , రహదారుల రాస్తారోకో చేసిన తెరాస..ఇప్పుడు మోడీ ఇంటి వద్ద

Read more

ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం

భార‌తీయుల కోసం ప్ర‌త్యేక విమానాలు..విమాన ఛార్జీల‌ను భరించనున్నకేంద్రం న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ర‌ష్యా కొన‌సాగిస్తున్న యుద్ధం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. భార‌తీయుల కోసం ప్ర‌త్యేక

Read more

5 ఏళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరం లేదు: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

6 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలు మాస్కులపై వారికున్న అవగాహనను బట్టి వాటిని వాడవచ్చు న్యూడిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో

Read more

వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్‌ 46వ భేటీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈరోజు (శుక్రవారం) ఉదయం ప్రారంభమైంది. కాగా, పలు అంశాలపై చర్చించిన కమిటీ వస్త్రాలపై

Read more

తెలంగాణ‌లో విద్యుత్ ఛార్జీలు పెంపు..కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్

హైదరాబాద్: తెలంగాణ‌లో విద్యుత్ ఛార్జీలు పెర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్ సీ ప్ర‌తిపాద‌నలు సిద్ధం చేయాల‌ని

Read more

ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇవ్వ‌డం లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇదేశాలు ఇవ్వ‌లేద‌ని కేంద్రం నేడు సుప్రీంకోర్టులో చెప్పింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై న‌మోదు అయిన అఫిడ‌విట్‌లో సుప్రీం

Read more

తామూ అవకతవకలను సహించబోమన్న అమెజాన్

అమెజాన్ పై మండిపడిన ఉన్నతాధికారులు న్యూఢిల్లీ : ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మీద లంచం ఆరోపణలపై కేంద్రం ప్రభుత్వం సీరియస్ అయింది. దానిపై దర్యాప్తు చేస్తామని, అవినీతిని

Read more

ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ : కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

మే 31 వరకు అమలు New Delhi: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వీలున్న అన్ని శాఖల

Read more