వైరామవరంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

రన్నింగ్ లో ఉండగా ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు ఏపీలో వరుసగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న కర్నూల్ జిల్లాలో

Read more

పాక్ లో బస్సు ప్రమాదం: 13 మంది మృతి

25 మందికి తీవ్ర గాయాలు : పరిస్థితి ఆందోళనకరం Islamabad: పాకిస్థాన్​లో ఇవాళ ఉదయం బస్సు ప్రమాదం లో 13 మంది మృతిచెందారు. 25 మంది తీవ్రంగా

Read more

ఘోర ప్ర‌మాదం .. 9 మంది మృతి

ఖాట్మండు: గత రాత్రి 10:30 గంట‌ల‌కు నేపాల్‌లోని ద‌శ‌ర‌థ్ చంద్ హైవేపై ఘోర రోడ్డుప్ర‌మాదం సంభవించింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘటనలో

Read more

చెరువులో పడ్డ బస్సు.. 21 మంది మృతి

చైనాలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో ఘటన చైనా: చైనా దేశంలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బస్సు చెరువులో పడి 21 మంది ప్రయాణికులు

Read more

శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా..33 మందికి గాయాలు

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం సంభవించింది. 42 మంది వలస కూలీలతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో

Read more

బస్సు ప్రమాదం..ఐదుగురు మృతి

లోయలో పడిన హెచ్‌ఆర్‌టిసి బస్సు సిమ్లా: హిమాచల ప్రదేశ్‌లో చంబా జిల్లాలో ఈరోజు ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్‌టిసి బస్సు లోయలో పడింది. హెచ్‌ఆర్‌టిసి బస్సు ఉత్తరాఖండ్‌లోని

Read more

ఘోర రోడ్డు ప్రమాదం ..24 మంది మృతి

ఓ పెళ్లి బృందం 40 మంది వరుడి కుటుంబీకులు మృతి రాజస్థాన్‌: ఈరోజు ఉదయం రాజస్థాన్‌ రాష్ట్రం బూండీ జిల్లాలోని కోటలాల్‌సాత్‌ మెగా హైవేపై ఘోర రోడ్డు

Read more

కర్ణాటకలో ఘోర ప్రమాదం..9 మంది మృతి

మంగుళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్క

Read more

నెల్లూరులో రోడ్డు ప్రమాదం..22 మందికి గాయాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలులో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనక నుంచీ ఢీకొంది.

Read more

రహదారిపై ఢీకొన్న రెండు బస్సులు

ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్ చంద్రగిరి: నెల్లూరుపూతలపట్టు రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో అయ్యప్ప భక్తులు గాయపడ్డారు.

Read more

లారీని ఢీకొని యాత్రికుల బస్సు దగ్ధం

పైడిభీమవరం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పరిశాం వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు… అదుపు తప్పి…డివైడర్ ఎక్కింది. అటువైపు

Read more