లడఖ్ ప్రమాదం.. బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తాం: ప్ర‌ధాని

న్యూఢిల్లీ : నిన్న ల‌ద్దాఖ్‌లోని ష్యోక్ న‌దిలో జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ వాహ‌నం అదుపు త‌ప్పి ప‌డిపోయింది. ఈప్రమాదంలో ఏడుగురు మంది జ‌వాన్లు మృతి చెందిన విషయం

Read more

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప‌లువురికి గాయాల‌య్యాయి ఆలేరు మండ‌లం మంత‌పురి బైపాస్

Read more

ఉత్తరాఖండ్ : లోయలోకి బస్సు బోల్తా

14మంది మృతి ఉత్తరాఖండ్ లో విషాదం అలముకుంది. చంపావత్ జిల్లాలో బ‌స్సు లోయ‌లో ప‌డి 14మంది మృతి చెందారు. వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Read more

జల్లేరు వాగు బస్సు ప్రమాదం : మృతుల కుటుంబాలకు ఆర్టీసీ రూ.2.50 లక్షల పరిహారం

బుధువారం ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా..25 మందికి

Read more

ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు …

ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధువారం జంగారెడ్డి గూడెం లో వాగులో ఆర్టీసీ బస్సు పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం

Read more

బస్సు వాగులో పడడానికి కారణం బైక్ అడ్డు రావడమేనా..?

ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో బుధువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా..పలువురికి

Read more

బస్సు ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ విచారం

విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను

Read more

ప.గోదావరి జిల్లాలో వాగులో పడిన ఆర్టీసీ బస్సు ..9 మంది మృతి

ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వాగులోకి బస్సు దూసుకెళ్లింది.

Read more

బల్గేరియాలో బస్సు దగ్ధం.. 45 మంది దుర్మరణం

సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతున్న బస్సు సోఫియా: యూరప్ దేశం బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకున్న ఘటనలో 45 మంది దుర్మరణం అయ్యారు. ఈ

Read more

ఘోర బస్సు ప్ర‌మాదం ..28 మంది మృతి

కాఠ్మాండు: నేపాల్‌లో ఘోర బస్సు ప్ర‌మాదం జరిగింది. ఈ ప్రమాదంలొ 28 మంది మ‌ర‌ణించారు. ముగు జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం బ‌స్సు లోయ‌లో

Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

షిల్లాంగ్‌: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాంగ్‌చ్రామ్ ప్రాంతంలో గత అర్ధరాత్రి ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు

Read more