సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం

సైన్యంలోకి మహిళలకు అవకాశమిచ్చిన సౌదీ అరేబియా రియాద్‌: సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో మహిళలను చేర్చుకునేందుకు సౌదీ యువరాజు గ్రీన్‌‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Read more

అంగ్ సాన్ సూకీ అరెస్ట్, ఏడాది పాటు ఎమర్జెన్సీ!

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు నేపిడా: మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసింది. ప్రజా నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి అంగ్

Read more

హద్దులు దాటిన పాక్‌..ముగ్గురు జవాన్లు వీరమరణం

జమ్మూ కశ్మీర్ లో కాల్పులకు తెగబడిన పాక్ శ్రీనగర్‌: పాకిస్థాన్‌ మరోసారి హద్దులు దాటింది. మోర్టార్లు, ఇతర ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్

Read more

రవాణా రైళ్లను పునరుద్ధరించండి

కేంద్రానికి లేఖ రాసిన పంజాబ్‌ సిఎం అమరీందర్‌ సింగ్‌ చండీగర్‌: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా లడఖ్, కశ్మీర్ ప్రాంతాల్లోని భారత జవాన్లకు నిత్యావసరాల కొరత ఏర్పడే

Read more

‘ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌’ ప్రతిపాదన

త్రివిధ దళాల విలీనం తప్పనిసరి..ఆర్మీ చీఫ్ వెల్లడి హైదరాబాద్‌: సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌

Read more

చైనా బలగాల్లో పాక్ ఎన్ఎస్జీ కమాండోలు

ట్రయినింగ్ కోసం పాక్ పంపిందంటున్న భారత నిపుణులు బీజింగ్‌: సరిహద్దుల్లో భారత సైన్యాన్ని నిలువరించేందుకు చైనా బలగాలకు పాక్ కమాండోలు శిక్షణ ఇస్తున్నారా? ఈ చిత్రాన్ని చూస్తే

Read more

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదల హతం

జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా సాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో కుల్గాం జిల్లాలోని నాగ్‌నాడ్ చిమ్మర్ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నాగ్‌నాడ్‌లో

Read more

మరోసారి భార‌త్‌‌, చైనా సైనికాధికారుల కీలక భేటీ

చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల భేటీ న్యూఢిల్లీ: భారత్‌, చైనా దేశాల సైనికాధికారులు మరోసారి సమావేశమయ్యారు. చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల‌

Read more

లడక్‌లో ఘర్షణ..నలుగురు భారత జవాన్ల పరిస్థితి విషమం

ప్రకటించిన ఆర్మీ వర్గాలు న్యూఢిల్లీ: లడక్‌లో భారత్‌, చైనా  మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈఘటనలో

Read more

ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్‌, ఓ మేజర్‌ న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. హంద్వారాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు జవాన్లు తనిఖీలు చేయగా

Read more