ఇక పై హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడిపితే ఫైన్

బైక్, కారు, ఆటో.. వాహనం ఏదైనా సరే జరిమానా రూ.20 వేలు అమరావతిః చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటూనో వాహనం నడిపారంటే

Read more

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనః ఐఎండీ

అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడి హైదరాబాద్‌ః ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని భారత వాతావరణ

Read more

జగన్ సర్కారు పరిధికి మించి అప్పులు చేసింది: పురందేశ్వరి

రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు అందజేస్తోందన్న బిజెపి ఏపీ చీఫ్ అమరావతిః బిజెపి ఏపీ చీఫ్ పురందేశ్వరి జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని

Read more

వచ్చే రెండు, మూడు రోజులు ఏపిలో వర్షాలుః వాతావరణ శాఖ

17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటన అమరావతిః గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిన వానలకు వరదలు

Read more

నేటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు..మరికొన్న దారిమళ్లింపు

విజయవాడః దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి

Read more

ఏపీలో బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాః పురందేశ్వరి

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పురందేశ్వరి న్యూఢిల్లీః ఏపీ బిజెపి అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

మరో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటన హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత నెమ్మదించిన నైరుతి రుతుపవనాలకు బూస్టప్ ఇచ్చేలా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని

Read more

విజయవాడ – చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్

ఈ నెల 7 నుంచి సర్వీసులు ప్రారంభం అమరావతిః ఏపి రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి

Read more

అమెరికాలో విషాదం : దుండగుల కాల్పుల్లో ఏపీ యువకుడు దుర్మరణం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఏపీకి చెందిన యువకుడు..దుండగుల కాల్పుల్లో మరణించాడు. ఏలూరు లోని అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్‌ ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా వెళ్ళాడు.

Read more

నేడు బిజెపిలో చేరనున్న నల్లారీ కిరణ్ కుమార్ రెడ్డి

ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో చేరనున్న మాజీ సీఎం న్యూఢిల్లీః ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి నేడు కాషాయ కండువా

Read more

ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్1పై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

ఈ 23న హైకోర్టు ధర్మాసనం విచారణ చేబట్టాలని సుప్రీం సూచన న్యూఢిల్లీః ఏపి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్1పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో

Read more