ఈ-కేవైసీపై జగన్‌ సర్కార్‌ కీలక ప్రకటన

అమరావతిః ఏపీ రైతులకు జగన్‌ సర్కార్‌ ఈ-కేవైసీపై కీలక ప్రకటన చేసింది . ప్రస్తుత రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల

Read more

జగన్ వచ్చాక రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయిః కనకమేడల ఆరోపణ

పరిశ్రమలలో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న కనకమేడల అమరావతిః ఏపి లో పరిశ్రమల స్థాపనకు వచ్చే వారిని కమీషన్ల కోసం పీడిస్తున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం

Read more

జగన్ సర్కారు పరిధికి మించి అప్పులు చేసింది: పురందేశ్వరి

రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు అందజేస్తోందన్న బిజెపి ఏపీ చీఫ్ అమరావతిః బిజెపి ఏపీ చీఫ్ పురందేశ్వరి జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని

Read more

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట

‘సిట్’పై స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీః అమరావతి భూకుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Read more

రేపటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

రేపటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ

Read more

ఏపీ అసెంబ్లీలో మొత్తం 9 బిల్లులకు ఆమోదం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిసాయి. మొత్తం 9 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బుధవారం మూజువాణి ఓటుతో తొమ్మిది బిల్లులను సభ ఆమోదించింది. ఈ బిల్లుల్లో

Read more

ప్రభుత్వ మద్య విధానాన్ని విమర్శిస్తూ పవన్‌ కల్యాణ్‌ కార్టూన్

అంతా తాగేవాడి ఇష్టం అంటూ సెటైరికల్ కార్టూన్ అమరావతిః జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో సారి ఏపి సర్కార్‌ పై విమర్శలు గుప్పించారు. మద్యంపై వైఎస్‌ఆర్‌సిపి

Read more

పేదల ఆకలి కేకలు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి పట్టడం లేదుః సీఎం రమేశ్

ఉచిత బియ్యాన్ని ఇస్తున్నది కేంద్రమే.. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కాదు.. సీఎం రమేశ్ అమరావతిః బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్‌ మరోసారి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదల

Read more

దోచుకున్న ప్రజా ధనాన్ని కక్కించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : యనమల

సొంత పత్రికకు వందల కోట్ల ప్రజా ధనాన్ని ఇచ్చుకున్నారని ఆరోపణ అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ ప్రభుత్వం మండిపడ్డారు.

Read more

ఏపీలోని పరిస్థితులఫై కేటీఆర్ కామెంట్స్ ను షేర్ చేసిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌

Read more

టీడీపీ చేస్తున్న పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలి

జ‌గ‌న్ స‌ర్కారు బాదుడుపై ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు పిలుపుజ‌గ‌న్ బాదుడుతో ప్ర‌తి కుటుంబంపై ఏటా ల‌క్ష భారం..చంద్ర‌బాబు అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జగన్ స‌ర్కారు

Read more