ఉపాధ్యాయ దినోత్స‌వం.. రాష్ట్రప‌తి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

తెలంగాణ నుంచి ముగ్గురు ఉపాధ్యాయుల‌కు అవార్డులు న్యూఢిల్లీః రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌భుత్వం బోధ‌న‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన ఉపాధ్యాయుల‌కు జాతీయ

Read more

ప్రతిపక్షాలే ఉపాధ్యాయులను రెచ్చగొడుతున్నాయిః సిఎం జగన్‌

విజయవాడః నేడు టీచర్స్‌ డే సందర్భంగా విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో సిఎం జగన్‌ మాట్లాడుతూ..పేదలు మంచి చదువులు చదవాలనేదే సంస్కరణల లక్ష్యమన్నారు. అని

Read more

భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్

కొచ్చిః భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్‌లో ప్రధాని మోడీ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన

Read more

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం

న్యూఢిల్లీః భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి

Read more

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నిధుల విడుదల

ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.24 వేల ఆర్థికసాయం అమరావతిః సిఎం జగన్‌ కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. వరుసగా

Read more

స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలో సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ః ఎల్‌బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సిఎం కెసిఆర్‌ హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు

Read more

సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలిః : సీజేఐ ఎన్వీ రమణ

అమరావతిః సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపిలోని విజయవాడలో నూతన కోర్టుల భవనాల సముదాయాన్ని సీఎం జగన్‌తో కలిసి సీజేఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా

Read more

మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో సిఎం కెసిఆర్‌ ప్రత్యేక పూజ‌లు చేశారు. అఅనంతరం కార్యాలయంలో సీట్లో కలెక్టర్‌

Read more

వికారాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన కెసిఆర్‌

వికారాబాద్‌ః ముఖ్యమంత్రి కెసిఆర్‌ వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను నేటి సాయంత్రం ప్రారంభించారు. క‌లెక్ట‌రేట్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలె‌క్ట‌రే‌ట్‌కు 34

Read more

ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

అమరావతిః అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సెజ్‌లోరూ.1,002.53 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం

Read more

జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. గోల్కొండ కోట‌లో వెయ్యి మందికి పైగా క‌ళాకారులు

Read more