ఏపిలో పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం

10వ తరగతి విద్యార్థులకు హాల్ టిక్కెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అమరావతిః వచ్చే నెల 3 నుంచి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు

Read more

నేడు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ : నేడు తెలంగాణ పదో తరగతి పరీక్షలు వెలువడనున్నాయి. ఈ ఉదయం 11.30 గంటలకు

Read more

తెలంగాణ‌లో ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్ మార్పు

మే 23 నుంచి జూన్ 1 వరకు ఎగ్జామ్స్ హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు సంబంధించి స‌వ‌రించిన‌ షెడ్యూల్ కూడా విడుద‌లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే

Read more

ఈసారి ప‌దో త‌ర‌గ‌తి లో ఆరు పేపర్లే: విద్యాశాఖ ఉత్త‌ర్వులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గానూ.. 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా ఆరు

Read more

తెలంగాణలో టెన్త్‌ విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు

Read more

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలు హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా లాక్‌డైన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని

Read more

కరోనా వ్యాప్తి..అన్ని జాగ్రత్తలు తీసుకున్నం

విద్యార్ధులు మాస్కులతో హజరుకావొచ్చు హైదరాబాద్‌: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షాకేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 5.60లక్షల

Read more

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ఐదు నిమిషాలు ఆలస్యమైనా..విద్యార్థులకు అనుమతిస్తామన అధికారులు హైదరాబాద్‌: తెలంగాణలో పదో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2530 కేంద్రాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. మొత్తం 5.34 లక్షల

Read more

తెలంగాణ టెన్త్‌ పరీక్షలో నిమిషం నిబంధన ఎత్తివేత

2,530 పరీక్షా కేంద్రాల ఏర్పాటు..ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలో కీలకమైన ఒక నిమిషం

Read more

ఏపిలో మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

అమరావతి: ఏపిలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ మారింది. ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం… మార్చి 31 నుంచీ ఏప్రిల్ 17 వరకూ టెన్త్

Read more

ఏపి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపి ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30

Read more