నేడు ఏపిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

అమరావతిః నేడు ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్

Read more

తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే

Read more

ఏపిలో పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం

10వ తరగతి విద్యార్థులకు హాల్ టిక్కెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అమరావతిః వచ్చే నెల 3 నుంచి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు

Read more

నేడు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ : నేడు తెలంగాణ పదో తరగతి పరీక్షలు వెలువడనున్నాయి. ఈ ఉదయం 11.30 గంటలకు

Read more

తెలంగాణ‌లో ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్ మార్పు

మే 23 నుంచి జూన్ 1 వరకు ఎగ్జామ్స్ హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు సంబంధించి స‌వ‌రించిన‌ షెడ్యూల్ కూడా విడుద‌లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే

Read more

ఈసారి ప‌దో త‌ర‌గ‌తి లో ఆరు పేపర్లే: విద్యాశాఖ ఉత్త‌ర్వులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గానూ.. 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా ఆరు

Read more

తెలంగాణలో టెన్త్‌ విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు

Read more

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలు హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా లాక్‌డైన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని

Read more

కరోనా వ్యాప్తి..అన్ని జాగ్రత్తలు తీసుకున్నం

విద్యార్ధులు మాస్కులతో హజరుకావొచ్చు హైదరాబాద్‌: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షాకేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 5.60లక్షల

Read more

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ఐదు నిమిషాలు ఆలస్యమైనా..విద్యార్థులకు అనుమతిస్తామన అధికారులు హైదరాబాద్‌: తెలంగాణలో పదో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2530 కేంద్రాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. మొత్తం 5.34 లక్షల

Read more

తెలంగాణ టెన్త్‌ పరీక్షలో నిమిషం నిబంధన ఎత్తివేత

2,530 పరీక్షా కేంద్రాల ఏర్పాటు..ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలో కీలకమైన ఒక నిమిషం

Read more