మహిళలపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు సీఎం జగన్‌, చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు విజయవాడ: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు 75 రోజులుగా ఉద్యమం చేస్తున్నా

Read more

వడగళ్ల వర్షంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యం కోల్‌కతా: కోల్‌కతా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోగ్రాకు

Read more

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు

సామాన్యుడి సొంతింటి కలే ముఖ్యమంత్రి జగన్‌ ధ్యేయం విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామని దేవదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు

Read more

కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎంజీఎంలో 25 పడకల ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం వరంగల్‌: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ ఎంజీఎం సూపరిండెంట్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో

Read more

ప్లాస్టిక్‌ వాడకుండా జ్యూట్‌ బ్యాగులు వాడాలి

సత్తుపల్లి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ బుధవారం ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో పలు వార్డులను, కూరగాయలను మార్కెట్‌ను పరిశీలించారు. పారిశుద్ధ్య

Read more

కార్వీకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌కు (ksbl) మంగళవారం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమ గ్రూప్‌ కంపెనీల వ్యవహారాలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌కు (sfio) అప్పగించాలన్న

Read more

వైఎస్‌ఆర్‌సిపి వచ్చాక ఆ నిధులు తీసుకురాలేకపోయింది

ప్రజా సమస్యలపై ఒక్కరూ కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు విశాఖపట్టణం: వైఎస్‌ఆర్‌సిపిది అసమర్థ పాలన, వెనకబడిన ప్రాంతాలకు కేంద్రం ఏటా రూ. 150 కోట్లు ఇస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి వచ్చాక

Read more

భారత మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని అంచానా వేస్తున్నాం

న్యూఢిల్లీ: భారత మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా వైరస్‌

Read more

మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

జర్నలిస్టు మిత్రుల కాలు విరగొట్టిన ఘటన తీవ్రంగా బాధించింది అమరావతి: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

Read more

మాలోకాన్ని కరోనా క్వారంటైన్‌ వార్డులో పెట్టాలి!

అమరావతి: టిడిపి నేత నారా లోకేష్‌పై మరోసారి వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాలోకాన్ని కరోనా క్వారంటైన్‌ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ

Read more

ఇంటర్‌ విద్యార్థులకు సబితా ఇంద్రారెడ్డి సూచన

పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కావొద్దు వికారాబాద్‌: ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more