తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకదాశి శోభ
ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకుంటున్న భక్తులు హైదరాబాద్ః నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు
Read moreNational Daily Telugu Newspaper
ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకుంటున్న భక్తులు హైదరాబాద్ః నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు
Read moreరాజన్న సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ నేడు జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల
Read moreహైదరాబాద్: నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో మంత్రి కెటిఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో కలిసి
Read moreశివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి.
Read moreతెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో రాజకీయ నేతలు సైతం ఉత్సహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. శనివారం గవర్నర్ తమిళిసై రాజన్న సిరిసిల్ల జిల్లా
Read moreతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా అనేక జిలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం తో వాగులు వంకలు ఉప్పొంగిప్రవహిస్తున్నాయి. దీంతో చాల
Read moreహైదరాబాద్ : మంత్రి కేటీఆర్ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు.
Read moreరాజన్న సిరిసిల్ల: వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ
Read moreనాలుగు రోజులపాటు అవకాశం..మూడు రకాల ప్యాకేజీలు వేములవాడ: మహా శివరాత్రి సందర్బంగా రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హెలిట్యాక్సీ
Read moreహైదరాబాద్: మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్
Read moreమున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ హైదరాబాద్: తెలంగాణలోని పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు.
Read more