సీఎం రేవంత్ ఫై మోడీ విచారణ జరిపించాలంటూ కేసీఆర్ డిమాండ్

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఎవ్వరు..ఎక్కడ తగ్గడం లేదు.

Read more

జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌ః తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయి. జూన్ 3 నుంచి 13 వరకు వీటిని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి

Read more

కాంగ్రెస్ నేతలకు ఎన్నికల కోడ్ అమలుకాదా..?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ నడుస్తుంది. తెలంగాణ లోను 17 స్థానాలకు సంబధించి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ కోడ్

Read more

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో వికారాబాద్ లాస్ట్..

తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. మంగళవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప‌ది ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ

Read more

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం

Read more

10 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరఫున తమిళిసై ప్రచారం

హైదరాబాద్‌ః మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తెలంగాణలో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. తమిళనాడులోని 39 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. ఆమె

Read more

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి

హైదరాబాద్‌ః రేపు(మంగళవారం) ఉదయం తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు కాబోతున్నాయి. టెన్త్ రిజల్ట్స్ ను రేపు విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి

Read more

కేసీఆర్‌, రెవంత్‌రెడ్డిల పట్ల అప్రమత్తంగా ఉండాలిః ఈటల

హైదరాబాద్‌ః మల్కాజిగిరి లోకసభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మరోసారి కేసీఆర్‌, రెవంత్‌రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. తాజా, మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు మాయాగాల్లెనని, అబద్దాలు మాయమాటలు చెప్పి

Read more

తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిన కాంగ్రెస్ – అమిత్ షా

తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీకి ATM గా మార్చేశారని.. కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పించారు. సిద్ధిపేటలో బీజేపీ విశాఖ

Read more

తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు

Read more

చేవెళ్ల ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి సాహితి

ఇటీవల సినీ తారలు సైతం రాజకీయాల్లో రాణించాలని ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు రాజకీయాల్లో రాణిస్తుండగా..మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ తరుణంలో

Read more