పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్ సమావేశాల(Union Budget 2023)కు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ప్రారంభించారు.

Read more

నేతాజీ జయంతి..ప్రధాని, రాష్ట్రపతి నివాళి

న్యూఢిల్లీః ఈ రోజు పరాక్రమ్ దివస్ (నేతాజీ జయంతి) సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. భారతదేశ

Read more

భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి

భద్రాచలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ అర్చకులు,

Read more

30న యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు రద్దు

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో దర్శనాలు రద్దు..ఆలయ ఈవో గీత హైదరాబాద్‌ః ప్రముఖ ఆలయం యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను అధికారులు

Read more

నేడు భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకోనున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం భద్రాద్రి, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. భద్రాద్రి

Read more

ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దుః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విలువలతో కూడిన విద్యావ్యవస్థకు, సాంస్కృతిక సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్రపతి హైదరాబాద్‌ః విలువలతో కూడిన విద్యావ్యవస్ధకు, సాంస్కృతిక విలువల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read more

శ్రీశైలంకు బయల్దేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్ కు విచ్చేసిన ద్రౌపది ముర్ము హైదరాబాద్ః భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు విచ్చేశారు. ఆమెకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్యవతి

Read more

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది

తిరుమలః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ముర్ము.. ఉదయం వరాహస్వామి ఆలయానికి

Read more

e-KUMBH పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

భువనేశ్వర్‌: ఈ-కుంభ్‌(e-KUMBH )పోర్ట‌ల్‌ నేడు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్రారంభించారు. ప్రాంతీయ భాష‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ సుమారు 12 భాష‌ల‌కు చెందిన పుస్త‌కాల‌ను ఆ సైట‌లో పొందుప‌రిచారు.

Read more

నేటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన

న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్​ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి రాష్ట్ర

Read more

ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకాబోతున్నారు. ఎలిజబెత్–2 పార్థివదేహాం స్కాట్ లాండ్ లోని ఎడిన్ బరో నుంచి గత రాత్రి సైనిక

Read more