రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్‌ భేటీ

ప్రముఖులను కలుస్తూ మద్దతు కూడగడుతున్న లోకేష్ న్యూఢిల్లీ : టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంటు కేసులో అరెస్టయి, బెయిల్ కోసం పోరాడుతుండగా… ఆయనకు మద్దతు

Read more

జీ20 విందు.. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదుః ఖర్గే

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి డిన్నర్‌ ఇస్తున్న విషయం తెలిసిందే.

Read more

రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపిన : చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు ఇది ఎనలేని గర్వకారణం.. చంద్రబాబు న్యూఢిల్లీః ఢిల్లీలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ శతజయంతి స్మారక

Read more

ఎన్టీఆర్‌ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు.

Read more

‘ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీః ఢిల్లీ సర్వీస్​ బిల్లు ఎట్టకేలకు చట్టరూపం దాల్చింది. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకాలు,

Read more

జులై 4న హైదరాబాద్​లో రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరోసారి హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. గతంలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్యాడ్రుయేడ్స్ పరేడ్​లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు

Read more

ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటిః రాష్ట్రపతి

న్యూఢిల్లీః ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో

Read more

భ‌విష్య‌త్తు యుద్ధాల‌ను దృష్టిలో పెట్టుకుని వైమానిక ద‌ళం ముందుకు సాగుతుందిః రాష్ట్ర‌ప‌తి ముర్ము

హైద‌రాబాద్‌: రాష్ట్ర‌ప‌తి ద్రౌపదీ ముర్ము రెండు రోజుల పర్యటన కొసం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె దుండిగ‌ల్‌లో జ‌రిగిన ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీ

Read more

ఒడిశా రైలు ప్రమాదంపై కింగ్‌ చార్లెస్‌ తీవ్ర దిగ్భ్రాంతి

లండన్‌ః ఒడిశాలోని బాలాసోర్‌ లో గత శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం

Read more

అంబేద్క‌ర్ 133వ జ‌యంతి.. నివాళులు అర్పించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

న్యూఢిల్లీః భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 133వ జ‌యంతి సంద‌ర్భంగా ఈరోజు ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోడీ నివాళులు అర్పించారు. పార్ల‌మెంట్

Read more

భారత్ పై ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందిః రాష్ట్రపతి

న్యూఢిల్లీః కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ఆమె

Read more