కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించిన బిజెపి

కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం న్యూఢిల్లీః బిజెపి పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. దీంతోపాటు ఎన్నికల కమిటీని బుధవారం ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ కొత్త

Read more

పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

ప్రధాని మోడీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు న్యూఢిల్లీః జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసనలు తెలిపిన వారిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం

Read more

సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి

మోడీ, బీజేపీ చీఫ్ క్షమాపణలు చెప్పాల్సిందే..జైరాం రమేశ్ న్యూఢిల్లీః బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్‌శుక్లా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

Read more

వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఎంతో సేవ చేశారన్నమోడీ న్యూఢిల్లీ: భారత వ్యాపార దిగ్గజం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూశారు. 93 ఏళ్ల

Read more

19 ఏళ్లు మౌనంగా మోడీ ఆ బాధ‌ను దిగమింగారు : అమిత్ షా

గుజరాత్ అల్లర్ల చిచ్చు రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యసన్నిహితంగా ఉన్నప్పుడు తాను చూశానన్న కేంద్ర హోంమంత్రి న్యూఢిల్లీ : 2002 నాటి గుజరాత్ మత ఘర్షణల్లో నాడు సీఎంగా

Read more

సీఎంగా స్టాలిన్‌.. ప్రధానిగా రాహుల్ గాంధీ..తమిళ ప్రజలు: సి ఓటర్ సర్వే

స్టాలిన్‌కు ఓటేసిన 85 శాతం మందిప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఓకే అన్న 54 శాతం మంది తమిళులుమోడీ కి అనుకూలంగా 32 శాతం మంది ఓటు చెన్నై:

Read more

జమ్మూకశ్మీర్ లో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోడీ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంబా జిల్లా పల్లి

Read more

దేశ భద్రతపై అత్యున్నత స్థాయి భేటీ

పలువురు కేంద్ర మంత్రులతో మోడీ సమావేశం New Delhi: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 18 రోజులుగా కొనసాగుతున్న ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి

Read more

ప్రతి సమస్యకూ నెహ్రూనే కారణమని ఎందుకు అంటున్నారు?

చాన్నాళ్ల తర్వాత బయటకు వచ్చిన మన్మోహన్ సింగ్.. నెహ్రూపై విమర్శలకు కౌంటర్! న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ చాన్నాళ్ల తర్వాత బయటకు

Read more

మోడీ, నితీశ్‌లకు పిల్లలు పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: లాలూ ప్రసాద్

వంశపారంపర్య రాజకీయాల వల్ల దేశం నాశనమవుతోందన్నమోడీవారికి పిల్లలు పుట్టి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Read more

తెలంగాణపై మోడీ మరోసారి అక్కసు వెళ్లగక్కారు: హరీశ్ రావు

తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయి..మంత్రి హరీశ్ రావు హైదరాబాద్: ఏపీ విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు

Read more