మధ్యప్రదేశ్ లో కూడా ఘన విజయం సాధించబోతున్నాం: రాహుల్ గాంధీ

ఈరోజు రాహుల్, ఖర్గేలతో భేటీ అయిన మధ్యప్రదేశ్ కీలక నేతలు న్యూఢిల్లీః త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని

Read more

నేడు గెహ్లాట్, సచిన్ పైలట్ లతో మల్లికార్జున ఖర్గే సమావేశం

ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చేందుకు సమావేశం నిర్వహిస్తున్న ఖర్గే న్యూఢిల్లీః సిఎం అశోక్ గెహ్లాట్, కీలక నేత సచిన్ పైలట్ ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో

Read more

కర్ణాటక సీఎం ఎంపికపై ఉత్కంఠ.. మల్లికార్జున ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ

గెలిచిన ఎమ్మెల్యేలతోను సమావేశమైన రాహుల్, ఖర్గే న్యూఢిల్లీః కర్ణాటకలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్

Read more

వంద కోట్ల ప‌రువు న‌ష్టం కేసు..ఖర్గేకు కోర్టు సమన్లు

బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.. భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ను బ్యాన్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో

Read more

సిఎం అభ్యర్థిని ఎవరు నిర్ణయిస్తారో తెలిపిన మల్లికార్జున ఖర్గే

సోనియా, రాహుల్ నిర్ణయిస్తారని ఖర్గే వ్యాఖ్య న్యూఢిల్లీః కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంశంపై చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా ఎవరికి బాధ్యతలు

Read more

బిజెపి కాంగ్రెస్ ..పార్టీలకు నోటీసులిచ్చిన ఎన్నికల సంఘం

న్యూఢిల్లీః కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ ఒకదానిపై ఒకటి తీవ్రంగా విరుచుకుపడ్డాయి. దూషణల పర్వానికి దిగాయి. ఈ నేపథ్యంలో ఓ పార్టీపై

Read more

అవినీతి వ్యతిరేక యోధుడనే ప్రచారాన్ని మోడీ ఆపాలిః మల్లికార్జున్ ఖర్గే

ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం న్యూఢిల్లీః కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర

Read more

నేటి నుండి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా ప్లీనరీ సమావేశాలు న్యూఢిల్లీః ఈరోజు నుండి కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఛత్తీస్ గఢ్ రాజధాని

Read more

కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ

ఇతర కార్యక్రమం వల్ల ముగింపు సభకు రాలేమన్న జేడీయూ పాట్నాః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన

Read more

స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్ర లేదని నేను ఇప్పటికీ చెప్పగలను: మల్లికార్జున్ ఖర్గే

ఖర్గే క్షమాపణ చెప్పాలన్న బిజెపి .. తగ్గేదేలే అంటున్న ఖర్గే.. రాజ్యసభలో రభస న్యూఢిల్లీ : న్యూఢిల్లీ: భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రాణ త్యాగాలు

Read more

త‌వాంగ్ ఘ‌ర్ష‌ణ‌..మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శలు

న్యూఢిల్లీః అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ వ‌ద్ద భార‌త్‌-చైనా సైనికుల ఘ‌ర్ష‌ణ వ్య‌వ‌హారంలో మోడీ స‌ర్కార్ లక్ష్యంగా విమ‌ర్శ‌ల దాడిని కాంగ్రెస్ తీవ్రత‌రం చేసింది. మోడీ ప్ర‌భుత్వ డ్రాగ‌న్‌పై

Read more