పరువు నష్టం కేసు.. సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఈరోజు

Read more

మోడీ ఇంటిపేరు కేసు..రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పరువునష్టం కేసులో రాహుల్‌ను దోషిగా తేలుస్తూ

Read more

రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న గుజరాత్‌ హైకోర్టు

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ భవితవ్యం ఈరోజు తేలనుంది. మోడీ ఇంటిపేరు కేసులో గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించనుంది. పరువు

Read more

పరువు నష్టం కేసు.. రాహుల్‌కు ఊరట..!

న్యూఢిల్లీః జార్ఖండ్‌ హైకోర్టులో కాంగ్రెస్‌ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్‌ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై

Read more

వంద కోట్ల ప‌రువు న‌ష్టం కేసు..ఖర్గేకు కోర్టు సమన్లు

బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.. భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ను బ్యాన్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో

Read more

రాహుల్‌పై పరువు నష్టం దావా వేస్తా : సిఎం హిమంత బిశ్వ శర్మ

అదానీ గ్రూప్ కు, హిమంత బిశ్వ శర్మకు లింక్ పెడుతూ రాహుల్ ట్వీట్ న్యూఢిల్లీః ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తో తనకు లింక్ పెడుతూ

Read more

రాహుల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరు

సూరత్‌: మోడీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించడం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే

Read more

పరువు నష్టం కేసు.. ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

న్యూఢిల్లీః శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే వర్గం)అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలకు పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

Read more

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది.

Read more

సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్‌ గాంధీ

గుజరాత్‌: పరువు నష్టం కేసు విషయంలో కాంగ్రెస్‌​ పార్టీ నేత రాహుల్‌ గాంధీ గురువారం సూరత్‌ కోర్టులో హాజరయ్యారు. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార

Read more

మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడకు షాక్‌

రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు తీర్పు బెంగళూరు : మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడకు బెంగళూరు సిటీ సివిల్‌

Read more