ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ

హైదరాబాద్‌ః ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి

Read more

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ పిటిషన్ హైదరాబాద్‌ః బిఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే…

Read more

మాదాపూర్ డ్రగ్స్ కేసు..నవదీప్ కి నోటీసులు

హైదరాబాద్‌ః హీరో నవదీప్‌కు హైకోర్టులో నిన్న షాక్ తగిలిన విషయం తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. ఇటీవలే ఇచ్చిన

Read more

రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్ఎస్‌కు హైకోర్టు నోటీసులు

కోకాపేటలో బిఆర్ఎస్‌కు 11 ఎకరాల భూమి కేటాయింపు హైదరాబాద్‌: హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర

Read more

శివసేన వర్గాలకు మహారాష్ట్ర స్పీకర్ నోటీసులు

ముంబయిః మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్ నర్వేకర్‌ విచ్ఛిన్న శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ‘మీపై ఎందుకు అనర్హత వేటు

Read more

రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు!

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘మోడీ’ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో దోషిగా తేలి.. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ కేసులో ఆయనకు కోర్టు

Read more

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఉద్యోగులకు ఈడీ నోటీసులు

టీఎస్‌పీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రెటరీ, శంకర లక్ష్మికి నోటీసులు జారీ హైదరాబాద్ః టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టర్టేట్(ఈడీ) తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ

Read more

ఫామ్‌హౌస్‌ వ్యవహారం… బిజెపి నేత బీఎల్ సంతోష్‌పై కేసు

ఈ నెల 26న లేదా 28న విచారణకు హాజరుకావాలని ఆదేశం హైదరాబాద్‌ః మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టిఆర్ఎస్ కు చెందిన

Read more

మరోసారి సోనియా గాందీకి ఈడీ స‌మ‌న్లు

23న విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశం న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాందీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ తాజాగా మ‌రోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నెల

Read more

గర్భిణిల పట్ల వివక్ష…ఎస్‌బిఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు

న్యూఢిల్లీ: మూడు నెలల గర్భిణిగా ఉన్న మహిళలను ఉద్యోగంలో చేరకుండా ఆపినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎస్‌బిఐ

Read more

ఏపీ,బీహార్ రాష్ట్రాల సీఎస్ ల‌కు ‘సుప్రీం’ నోటీసులు

విచారణకు హాజరు కావాలని ఆదేశాలు New Delhi: ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సీఎస్ ల‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు ప‌రిహారం ఇవ్వ‌క‌పోవ‌డంపై

Read more