నెలరోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత

తిరుమల : తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు,

Read more

హైదరాబాద్ లో రెండు రోజులు మూతపడనున్న మద్యం షాపులు

బోనాల పండుగ సందర్భంగా కమిషనర్ ఆదేశాలు హైదరాబాద్‌ః బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. వైన్ షాపులతో పాటు

Read more

ఈరోజు నుంచి బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

న్యూఢిల్లీః ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. శీతాకాలం

Read more

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత

నిండుకున్న ఇంధనం.. మూతపడుతున్న రవాణా సౌకర్యాలు కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడిపోతున్న పొరుగుదేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఇంధనం నిండుకోవడంతో

Read more

రెండు రోజులు మూతపడనున్న మద్యం షాపులు

హైదరాబాద్: హోలీ పండుగ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్‌

Read more

య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాలు మూసివేత‌

డెహ్రాడూన్‌: శీతాకాలం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం ఉత్త‌రాఖండ్‌లోని హిమాల‌యాల్లో ఉన్న య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాల‌ను మూసివేశారు. ఉద‌యం 8 గంట‌ల‌కు కేదార్‌నాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి

Read more

ఇవాళ సాయంత్రం నుంచి డిసెంబర్ 1 వరకూ మద్యం షాపులు బంద్

అధికారుల నిర్ణయం Hyderabad: గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో  ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్‌ 1 సాయంత్రం 6 గంటల వరకు

Read more

శ్రీశైలం డ్యామ్ గేట్లన్నీ మూసివేత

శ్రీశైలం: దేశవ్యాప్తంగా వానలు తగ్గుముఖం పట్టడంతో నదులకు వరద తగ్గుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లను మూసివేశారు. శ్రీశైలం జలాయానికి ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 73,583 క్యూసెక్కుల

Read more

నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత

నల్గొగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను వరద ఉధృతి తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 587.70 అడుగులకు చేరింది.

Read more

ఏప్రిల్ 14 వరకూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల మూసివేత

రైల్వే శాఖ వెల్లడి New Delhi: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లో భాగంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఏప్రిల్ 14 వరకూ పూర్తిగా మూసివేస్తున్నట్లు రైల్వే

Read more