లోయలో పడ్డ చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు..26 మంది మృతి

చార్‌ధామ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. మధ్య ప్రదేశ్ నుంచి చార్ ధామ్ యాత్రకు యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఉత్తర ఖండ్ లో ఒక్కసారిగా అదుపుతప్పి 200 అడుగుల

Read more

ప్రారంభమైన చార్‌ధామ్‌ యాత్ర

డెహ్రాడూన్‌: చార్‌ధామ్‌ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. 2019 తర్వాత ఎలాంటి కరోనా ఆంక్షలు లేకుండా భక్తులను

Read more

య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాలు మూసివేత‌

డెహ్రాడూన్‌: శీతాకాలం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం ఉత్త‌రాఖండ్‌లోని హిమాల‌యాల్లో ఉన్న య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాల‌ను మూసివేశారు. ఉద‌యం 8 గంట‌ల‌కు కేదార్‌నాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి

Read more

ప్రారంభమైన చార్‌ధాం యాత్ర

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్‌ధామ్ యాత్ర శనివారం నుంచి పునర్ ప్రారంభం అయింది. నైనిటాల్ హైకోర్టు నిషేధం ఎత్తివేసిన తర్వాత ఛార్‌ధాం యాత్రకు ఉత్తరాఖండ్

Read more

రేప‌టి నుంచే చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ హైకోర్టు చార్‌ధామ్ యాత్ర‌పై ఉన్న నిషేధాన్ని గురువారం ఎత్తివేసిన విష‌యం తెలిసిందే. క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ఆ యాత్ర‌ను ర‌ద్దు చేశారు. అయితే రేప‌టి

Read more

చార్‌ధామ్‌ యాత్రపై నిషేధం ఎత్తివేత

డెహ్రాడూన్‌ : చార్‌ధామ్ యాత్రపై నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. అయితే దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది. కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో

Read more

చార్‌ధామ్ యాత్రకు అనుమతి వాయిదా

తదుపరి నిర్ణయం జూన్ 16 తర్వాత డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లోని మూడు జిల్లాల ప్ర‌జ‌లు చార్ ధామ్‌ యాత్ర చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌భుత్వం నిలిపివేసింది. ఆ మూడు

Read more