కేఫ్‌లో పేలుడు కేసు.. అదుపులో ఇద్దరు కీలక నిందితులు

బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న పేలుడుకు పాల్పడిన కీలక నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.

Read more

దేశవ్యాప్తంగా 19 చోట్ల ఎన్ఐఏ అధికారుల దాడులు

ఒక్క కర్ణాటకలోనే 11 చోట్ల అధికారుల తనిఖీలు న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం సోదాలు చేస్తున్నారు. ఇస్లామిక్

Read more

కోడి కత్తి దాడి కేసు.. విచారణ జూన్ 15కి వాయిదా

నేడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ విజయవాడః వైఎస్ జగన్‌ పై గత ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరగడం తెలిసిందే.

Read more

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి..జవాన్లపై 36 రౌండ్ల కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల దాడిహోంశాఖ, ఎన్ఏఐకు ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి పూంచ్: జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో ఉగ్రదాడి ఘటనలో ఐదుగురు

Read more

జగన్ కు సానుభూతి రావాలనే కోడికత్తితో దాడి చేశాః నిందితుడు శ్రీను

160 సీట్లతో గెలుస్తారని జగన్ కు చెప్పానని వెల్లడి అమరావతిః గత ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయం లాంజ్ లో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు

Read more

కోడికత్తి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదు: ఎన్‌ఐఏ

అమరావతి: కోడికత్తి కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్‌ఐఏ తేల్చింది. ఈ మేరకు కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ కౌంటర్‌ దాఖలు చేసింది. ‘‘ఈ కేసులో ఎలాంటి కుట్ర

Read more

ముంబయిలో దాడి చేస్తాం.. ఎన్ఐఏకి అగంతకుల మెయిల్

అయోధ్యకూ బెదిరింపులు..దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలర్ట్ ముంబయిః దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాడులు చేస్తామంటూ గుర్తుతెలియని దుండగుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)

Read more

పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

ఐదేండ్లపాటు నిషేధం న్యూఢిల్లీః పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియాపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్​ చేసింది.

Read more

నేడు మరోసారి పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీః ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ సంస్థ పీఎఫ్ఐ.. దేశంలో జరగనున్న దసరా ఉత్సవాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ సభ్యులు కొందరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి

Read more

సిద్ధూ మూసేవాలా హత్య కేసు..50ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

న్యూఢిల్లీః పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత ఉగ్రవాద ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. అందులో భాగంగా

Read more

దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ!

దావూద్ సమాచారం ఇస్తే రూ. 25 లక్షల రివార్డు ముంబయిః అండర్ వరల్డ్ డాన్, ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం, అతని ప్రధాన అనుచరుడు

Read more