జనాభాలో చైనాను అధిగమించిన భారత్ః ఐరాస గణాంకాలు

న్యూఢిల్లీః భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. చైనాను అధిగమించిన భారత్‌లో ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి.

Read more

ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోవాలి..పక్క దేశాలపై బురదజల్లుతున్నారుః పాక్‌కు భారత్‌ హితవు

భారత్ పై పాక్  బురదజల్లే ప్రయత్నమంటూ తిప్పికొట్టిన జగ్ ప్రీత్ కౌర్ జెనీవాః పొరుగుదేశాలపై బురదజల్లే కార్యక్రమానికి ఇకనైనా స్వస్తి చెప్పి సొంత ప్రజల కష్టాలను తీర్చే

Read more

పెరట్లో పాములు పెంచుతూ పక్కింటి వాళ్లను మాత్రమే కాటేయాలని ఆశించొద్దుః మంత్రి జైశంకర్

ఉగ్రవాదాన్ని ఇంకెన్నాళ్లు ప్రోత్సహిస్తారని పాక్ మంత్రిని అడగాలని సూచన న్యూయార్క్‌ః ఉగ్రవాదంపై తనను ప్రశ్నించిన ఓ పాకిస్థాన్ విలేఖరికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా జవాబిచ్చారు.

Read more

ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే దేశాలు మాకు చెప్పడమా..? జైశంకర్

న్యూఢిల్లీః పాకిస్థాన్‌, చైనా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎప్పటిలాగే వాటి వ్యవహారశైలి ఉందని.. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే దేశాలు మాకు చెప్పడమా..? అంటూ తీవ్ర విమర్శలు

Read more

ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు: ఐరాసలో భారత్

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మాదే అన్న భారత్ న్యూఢిల్లీః ప్రజాస్వామ్యంపై ఏం చేయాలనే విషయంలో ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో తాము లేమని, తమకు ఎవరూ చెప్పాల్సిన

Read more

రైతుల ఆందోళనకు ఐరాస మద్దతు

శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు వారికి ఉంది: ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు హస్తిన వేదికగా చేస్తున్న ఆందోళనకు ఐరాస మద్దతు

Read more

Auto Draft

కరోనా వలన ఈ ఏడాది వర్చువల్‌ రీతిలో వజ్రోత్సవ వేడుకలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ 1945 అక్టోబర్‌ 24వ తేదీన ఆమోదించబడింది. ఆ తేదీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం

Read more

ఇరాన్‌పై ముగిసిన ఐరాస ఆంక్షలు

టెహ్రాన్‌: యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాల వంటి విదేశీ ఆయుధాలను కొనుగోలు చేయకుండా ఇరాన్‌పై ఐరాస విధించిన ఆంక్షలు ఆదివారంతో ముగిసిపోనున్నాయి. అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా,

Read more

ఇరు వర్గాల మధ్య అల్లర్లు..60 మంది మృతి!

డార్ఫర్‌: ప‌శ్చిమ డార్ఫ‌ర్ ప్రావిన్సు రాజ‌ధాని జెనేనాకు ద‌క్షిణాన 48 కి.మీ. దూరంలో ఉన్న మ‌స్తేరీ సూడాన్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన అల్ల‌ర్ల‌లో 60 మందికి

Read more

పాక్‌ తేలికగా భారత్‌పై విషం చిమ్ముతుంది

ఐరాస: ఐరాస వేదికగా భారతదేశంపై విషం చిమ్మడం పాకిస్థాన్‌ సర్వసాధారణం అయిందని భారత ప్రతినిధి నాగరాజు నాయుడు విమర్శించారు. ఐరాస కార్యనిర్వాహణపై సెక్రెటరీ జనరల్‌ నివేదికపై సర్వ

Read more