రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గవర్నర్‌ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రేపు (మే 17 ) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి రైలులో బయల్దేరి 17న ఉదయం

Read more

పెండింగ్‌ బిల్లులుపై గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం

ఒకదాన్ని తిరస్కరించిన గవర్నర్‌ తమిళిసై హైదరాబాద్: పెండింగ్‌ బిల్లులపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్‌..

Read more

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదు – గవర్నర్ తమిళి సై

శుక్రవారం హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన

Read more

తెలంగాణ పెండింగ్‌ బిల్లు..గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్‌ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి

Read more

గవర్నర్ తమిళసై ని కలిసిన తీన్మార్ మల్లన్న భార్య

జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న భార్య మమతా..ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై ని కలిశారు. జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్

Read more

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి యువతకు అనేక సవాళ్లు ఉన్నాయిః గవర్నర్

యువతకు రాజ్ భవన్ అండగా ఉంటుందని హామీ హైదరాబాద్ః రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో గత రాత్రి ప్రీ ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ

Read more

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశిస్తూ తమిళిసై విమర్శలు

డియర్ తెలంగాణ సీఎస్.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరలోనే ఉంది..గవర్నర్ హైదరాబాద్‌ః రాష్ట్ర గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు

Read more

గవర్నర్ పై సుప్రీం కోర్టులో పిటీషన్​ వేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ః గవర్నర్ తమిళిసై సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా

Read more

ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలిః కాళోజీ యూనివర్సిటీకి రాజ్ భవన్ లేఖ

హైదరాబాద్‌ః ర్యాగింగ్, వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న

Read more

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైస్ షర్మిల కామెంట్స్

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ తమిళసై ను కోరినట్లు తెలిపారు YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని

Read more

ప్రీతి చికిత్స వివరాల తెలుసుకున్న గవర్నర్ తమిళిసై

ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన గవర్నర్ వరంగల్ః వరంగల్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ పీజీ వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతికి నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.

Read more