వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు

భారీ వర్షాలు , వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో వందల ఇల్లు నీటమునగా, కోట్ల నష్టం

Read more

మూడు రోజుల పాటు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..

జులై 20, 21 , 22 తేదీల్లో ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించబోతారని పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. జులై 20న కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో,

Read more

వరద నష్టాలపై ఆర్థికసహాయం చేయాలని కేంద్రానికి ఎంపీ విజయసాయి డిమాండ్

గత పది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో భారీగా నష్టం వాటిల్లిందని , ఈ క్రమంలో రాష్ట్రానికి వరద నష్టాన్ని అందించాలని వైస్సార్సీపీ ఎంపీ

Read more

పెను ప్రమాదం నుండి బయటపడ్డ ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు ప్రాంతంలోని చాల గ్రామాలు ముంపుకు గురయ్యాయి.

Read more

గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సిఎం జగన్‌ సమీక్ష

మరో 24గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ అమరావతిః సిఎం జగన్‌ ఈరోజు ఉదయం గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈనేపథ్యంలో ఆయన అధికారులతో

Read more

భద్రాద్రి : బూర్గంపాడు లో నాటు పడవ బోల్తా

బూర్గంపాడు లో నాటు పడవ బోల్తా పడింది. గోదావరి వరద కారణంగా బూర్గంపాడు లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో నాటుపడవ బోల్తా పడింది. 10

Read more

శాంతించని గోదావరి..బిక్కుబిక్కు మంటున్న లంక గ్రామాలు

తెలంగాణ రాష్ట్రంలో వరణుడు కాస్త శాంతించినప్పటికీ..గోదారమ్మ మాత్రం శాంతించడం లేదు. మరింత ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏపీలోని లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపిలేని

Read more

భారీ వ‌ర‌ద‌.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రిలో వ‌ర‌ద ఉధృతి పెరిగింది. దీంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద 44.7 అడుగుల మేర గోదావ‌రి ప్ర‌వాహం

Read more

భారీ వ‌ర్షాలు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌న్న సీఎం హైదరాబాద్ : తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో గ‌త‌ రాత్రంతా ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిశాయి. నిజామాబాద్‌,

Read more

తెలంగాణకు ఇన్నాళ్లు అన్యాయం జరిగింది

విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసింది..డీకే అరుణ హైదరాబాద్ : కృష్టా జలాల వినియోగంలో ఇన్నాళ్లు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ

Read more

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరి నీటి మట్టం 48.70 అడుగులు Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. ఈ ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి

Read more